దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజాసమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టులు బలపడాల్సిన అవసరముందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. దేశంలో పేదప్రజలకు కూడు, గూడు వంటి సదుపాయాలు కమ్యూనిస్టుల ఉద్యమాలతోనే సమక
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ దివంగత సురవరం సుధాకర్రెడ్డి భౌతికకాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం గాంధీ మెడికల్ కాలేజీకి ఆదివారం అప్పగించనున్నారు.
ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పక్షి ప్రేమను చాటుకున్నారు. గోరటి నారాయణపేట జిల్లా మద్దూరు పర్యటన నుంచి సోమవారం హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో ఓ వేటగాడు కంజుపిట్టను పట్టుకొని వెళ్తుండగా తన వాహనం ఆపి అతడికి �
అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ నిర్మించారని చెప్పి జనం చూడకుండా విగ్రహం గేటుకు తాళం వేయటం ఏ రకమైన ప్రజాస్వామ్యం అని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న నిలదీశారు.
చీకటి ప్రయాణం.. ధనుర్మాసపు పొగ మంచు అడివిని కప్పేసింది. చిమ్మ చీకట్లో చిక్కటి నిశ్శబ్దపు తరంగాలను తడుముకుంటూ మా ప్రయాణం సాగిపోతున్నది. ఏవో ఆదిమ జ్ఞాపకాల్లో తనువు తడుస్తుండగా అడవి దారిలో వడివడిగా అడుగులు
అడవి, చెంచులు వేర్వేరు కాదని, నల్లమల అడవి వారి ఆవాసమని, తల్లి తావు నుంచి గిరిజనులను వేరు చేయవద్దని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పాలకులను కోరారు. వేల ఏండ్లుగా అడవిలోనే నివసిస్తున్న చెంచులు వాటిని కాపా
తెలంగాణ తొలి మహిళా గజల్ రచయిత్రి బైరి ఇందిర పేరిట పురస్కారాలు ప్రదానం చేయడం ఆనందంగా ఉన్నదని ప్రముఖ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తెలిపారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో స్వరవల్లరి
దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అలయ్..బలయ్ అట్టహాసంగా సాగింది.
సాహిత్యం కవి గుం డెలోతుల్లోంచి పుట్టుకురావాలని, కవులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని ఎమ్మెల్సీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరటి వెంకన్న అన్నారు. ఆదివారం అనంత సాహిత్య వేదిక వికారాబాద్ వారి ఆ
పౌరుషానికి ప్రతీక సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ అని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం నాగర్కర్నూల్లో పాత ఆర్అండ్బీ అతిథిగృహం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గౌడ కులస్తుల ఆరాధ్యుడు స�
అన్నివర్గాలను కడుపులో పెట్టుకొని తెలంగాణను సకలం బాగుచేస్తున్న కేసీఆర్ పాలన పోతదనుకోలేదని, జరిగిన పొరపాటుకు తెలంగాణ సమాజం బాధపడుతున్నదని బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పేర్కొన్నారు.
ప్రజల నుంచే కవి త్వం బయటకు రావాలని, ఆ దిశగా ఏర్పడి అభ్యుదయ రచయితల సంఘమని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఎమ్మెల్సీ గో రటి వెంకన్న అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని సింగిల్విండో సమ�
అందోల్ గడ్డ... గులాబీ అడ్డా అని... ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు అందోల్ ఆత్మగౌరవానికి వలస వాదుల అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అందోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ అ�