ప్రజల నుంచే కవి త్వం బయటకు రావాలని, ఆ దిశగా ఏర్పడి అభ్యుదయ రచయితల సంఘమని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఎమ్మెల్సీ గో రటి వెంకన్న అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని సింగిల్విండో సమ�
అందోల్ గడ్డ... గులాబీ అడ్డా అని... ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు అందోల్ ఆత్మగౌరవానికి వలస వాదుల అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అందోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ అ�
ప్రజా యుద్ధనౌక గద్దర్ పాట అజరామరమని ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. వామపక్ష, విప్లవ, కళాకారులు, సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం ని�
ఎమ్మెల్సీ గోరటి వెంకన్న గీతం యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం వర్సిటీలో గీతం అధ్యక్షుడు భరత్ అధ్యక్షతన జరిగిన పట్టభద్రుల ద�
ప్రముఖ కవి, గాయకుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు గీతం యూనివర్సీటీ హైదరాబాద్ గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జూన్ 3వ తేదీన హైదరాబాద్ గీతంలో 14వ స్నాతకోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ గోరటి వెంకన్నక
సింగపూర్లో (Singapore) మేడే వేడుకలను (May day) ఘనంగా నిర్వహించారు. సింగపూర్ తెలుగు సమాజం నూతన కార్యవర్గం బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి కమిటీ ఆధ్వర్యంలో తెరుసన్ రిక్రియేషన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి
తాము సీఎం కేసీఆర్లో అంబేద్కర్ను చూసుకుంటున్నామని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న చెప్పారు. తెలంగాణ ప్రజల ఎజెండానే పాలన ఎజెండాగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని పేర్కొన్నారు. కరువునేలపై గలగలపారే జలాలన�
ప్రతిపక్ష పార్టీల నేతలు కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారిని నమ్మొద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. మంచి చేసే ప్రభుత్వానికి అండగా ఉంటూ, రాబోయే ఎన్నికల్ల
జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించని ప్రతికా స్వేచ్ఛ తెలంగాణలో ఉందని ఎమ్మెల్సీ, కవి, గాయకుడు గోరెటి వెంకన్న అన్నారు. పటాన్చెరులో నిర్వహిస్తున్
మనువాద ఫాసిస్టు శక్తుల తో దేశానికి ముప్పు ఏర్పడు తున్నదని కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ఆందోళన వ్యక్తం చేశా రు. సామాజిక మార్పు కోసం కవులు తమ రచనల ద్వారా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.