గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు అన్ని వర్గాల వారు సమన్వయంతో కలిసి కట్టుగా ముందుకు సాగాలని ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న అన్నారు. గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎ�
ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా కవులు కలాలు ఝళిపించాలని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పిలుపునిచ్చారు. పాట సజీవమైనదని, తెలంగాణ రావడానికి పాట ఎంతో తోడైందని చెప్పారు.
సమాజంలోని రుగ్మతలను రూపుమాపడానికి బౌద్ధధర్మమే శరణ్యమని ప్రముఖ ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరంటి వెంకన్న పేర్కొన్నారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ధమ్మ దీక్షా దివస్�