ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా జీవన్రెడ్డి, ఉపాధ్యాయ ఎ�
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రులు, ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సం ఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఈసీ ప్రకటనతో ఉమ్మడి నిజామాబాద్, �
రాష్ట్ర శాసనమండలిలోని మూడు స్థానాలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. వీటిలో రెండు ఉపాధ్యాయ స్థానాలు కాగా, ఒకటి గ్రాడ్యుయేట్ స్థానం ఉన్నాయి. వీటి ఎన్నికకు సంబం�
MLC Elections | తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థులను పార్టీ రాష్ట్ర అధ్యక్షు�
సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి పరిశీలించారు. శనివారం జిల్లాలో పర్యటించిన ఆయన రానున్న ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీశారు.
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గస్థానంతోపాటు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీ సభ్యుల పదవ�
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ నమోదుకు గడువు ముంచుకొస్తున్నది. ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రకారం మరో 48 గంటల్లో ఈ సమయం ముగియనున్నది. అయితే ఈ రెండు స్థ�
By Elections | ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక
ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలోవిచారణ జరిపి త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ సబావత్�
MLC Elections | వచ్చే యేడాది మార్చి, ఆగస్టు నెలల్లో శాసనమండలిలో తొమ్మిది స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిలో ఐదు ఎమ్మెల్యే కోటా సీట్లుగా కాగా ఒకటి పట్టభద్రుల స్థానం, రెండు ఉపాధ్యాయ స్థానాలు ఉన్నాయి. కాగా పట్టభద్రులు,
AP News | ఏపీలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను, ఉభయ గోదావరి జిల్లాలకు పేరాబత్తుల రాజశేఖర్ను ఖరారు చేసింద
జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగినుండగా.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తూ గత నెల 30�