వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. 2025 మార్చి 29 నాటికి ఎమ్మెల్సీ అల�
కరీంనగర్-మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పాత ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అతిత్వరలో జరగనున్నాయి. అందుకోసం తాజాగా ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ
లోక్సభ ఎన్నికల ముందు వరకు స్నేహగీతం పాడిన మహారాష్ట్ర పార్టీలు ఇప్పుడు అసమ్మతి గళం వినిపిస్తున్నాయి. అటు మహాయుతి(ఎన్డీయే)లో, ఇటు మహావికాస్ అఘాడీ(ఇండియా కూటమి)లో విభేదాలు మొదలయ్యాయి.
బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావుతో వివిధ జిల్లాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు శనివారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ�
Graduate MLC Results | నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ �
నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రం వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితాల ప్రకటనలో అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆందోళన �
MLC Counting | ‘వరంగల్-ఖమ్మం-నల్గొండ’ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం 96 వేల మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కింపు, చెల్లని ఓట్లను వేరు చేసే ప్రక్రియ కొనసాగు�
MLC counting | ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైంది. నల్లగొండ పట్టణ శివారులోగల ఎ దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములోని నాలుగు కౌంటింగ్ హాల్స్�
‘నేను ఈ జిల్లా బిడ్డను.. నన్ను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసింది.. బీజేపీ, బీఆర్ఎస్ను తొక్కి పార్లమెంట్కు వెళ్తాం..’ అంటూ శపథం చేసిన సీఎంకు పాలమూరు ప్రజలు షాక్ ఇచ్చారు. అభ్యర్థుల గెలుపు కోసం స్వయ�
రాజకీయాల్లో విష సంస్కృతికి సీఎం రేవంత్రెడ్డి ఆజ్యం పోస్తున్నాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎ మ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు సభ్యుల సంఖ్య తక్కు
స్థానిక సంస్థల ఎ మ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆదివా రం విలేకరుల సమావేశంలో మాట్లా
కారు షెడ్డుకు వెళ్లింది.. బీఆర్ఎస్ పని అయిపోయింది.. ఇక ప్రతిపక్షానికే పరిమితమైంది.. అని అహంకారంతో విర్రవీగిన హస్తం పార్టీ నేతలకు స్థానిక ప్రజానిధులు కర్రుకాల్చి వాతపెట్టారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వే�