వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 23 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా చివరికి 19 మంది బరిలో నిలిచారు. ఈ నెల 11న చేపట్టిన స్క్రూటినీలో తండు ఉపేందర్ అనే అభ్యర్థి నామినేషన్ ఫ�
రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కరీంనగర్ (గ్రాడ్యుయేట్, టీచర్), నల్లగొండ టీచర్ నియోజకవర్గాల నుంచి మొత్తం 90 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు సీఈవో తెలంగాణ �
MLC elections | ఉత్తర తెలంగాణ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల (MLC elections)పర్యవేక్షణకు ఎన్నికల పరిశీలకులను ఎలక్షన్ కమిషన్ నియమించినట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుంచి దివ్యాంగ ఉద్యోగులను మినహాయించాలని తెలంగాణ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది.
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటాపోటీ ఉండే అవకాశం కనిపిస్తున్నది. నామినేషన్ల ఘట్టం సోమవారమే ముగియగా, ఈసారి అధిక సంఖ్యలో దాఖలు కావడం బరిలో నిలిచే అభ�
రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. నామినేషన్ల స్వీకరణ గడువు సోమవారంతో ముగిసింది. ఇక నామినేషన్ల పరిశీలన, ప్రచారం, పోలింగ్, కౌటింగ్ ఘట్టాలు మిగిలాయి. అయితే టీచర్ ఎమ్మెల్సీ
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఈ నెల 3నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ సోమవారం ముగిసింది.
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్ల జాతర సోమవారం ముగిసింది. చివరి రోజూ హోరెత్తింది. సోమవారం గ్రాడ్యుయేట్ స్థానానికి 51 మంది, టీచర్ స్థానా
MLC elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ ఎన్నికల ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి హైమారెడ్డి పట్టభద్రులను కోరారు.
Nizamabad Collector | ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.