గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కొల్లూరు, ఆర్సీ పురం పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు సైబ
MLC candidate Yadagiri | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణ వ్యక్తితో బిజినెస్మ్యాన్లు పోటీ పడుతున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్రావు అన్నారు.
Jitesh V Patil | ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ఫిబ్రవరి 27న జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పిఓ, ఏపీఓలకు రెండో విడత శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతుల్లో కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్యఅతిథిగా ప�
రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ చర్యలు ముమ్మరం చేసింది. ఎన్నికల నిర్వహణ, భద్రత ఏర్పాట్లపై సీఈవో దృష్టి సారించారు. ఈ మేరకు శుక్రవారంపై జిల్లాల కలెక్టర్లతో సీఈవో సుదర్శన్రెడ్డి వ�
చెరిపేయాలనుకుంటే చరిత్ర చెరిగిపోదు. చరిత్రనే నిర్మించిన మూర్తిని తెరమరుగు చేయాలనుకుంటే అది పగటి కలే అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి ప్రతిరూపమైన కేసీఆర్ ఈ గడ్డకు పంచప్రాణాలు. అరచేతిలో స్వర్గం చ�
ACP Venkateswara Reddy | రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వేంకటేశ్వర రెడ్డి తెలిపారు.
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న మల్క కొమురయ్యకు మరో రెండు సంఘాలు మద్దతుపలికాయి.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయుల సమస్యలపై పరిష్కరించే సత్తా ఉన్న అభ్యర్థిని ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని �
Dharmapuri Arvind | ఎంపీ అరవింద్ స్థాయికి మించి మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. కులగణన విషయంలో బీజేపీ వైఖరి ఏంటో తెలపాలని డిమాండ్ చేశారు.
నిఖార్సయిన పట్టభద్రున్ని ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని పట్టభద్రులను నిరుద్యోగుల హక్కుల వేదిక చైర్మన్ అశోక్ కుమార్, ఓయూ విద్యార్థి నేత సుకేశ్ సూచించారు. పట్టభద్రుల సమస్యలు తెలిసిన నిజమైన పట్టభద్రుడు ప్రొఫ�
Pamela Satpathy | కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, వాణినికేతన్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలతోపాటు జిల్లాలోని పలు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పత�