ఢిల్లీ కాంగ్రెస్ను సాదేందుకే ఎల్ఆర్ఎస్ ముసుగులో ప్రజలను బాదేందుకు గల్లీ కాంగ్రెస్ సిద్ధమైందని, ఎన్నికల్లో ఓట్లకోసం ఫ్రీగా చేస్తామని చెప్పి ఇప్పుడు డిస్కౌంట్ల పేరిట మోసం చేస్తున్నదని మాజీ మంత్రి
పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు సిబ్బందిని నియమి�
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రచారానికి ఫుల్స్టాప్ పడింది. సై�
మంచిర్యాలలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని, అసలు తమ అభ్యర్థికి ఎందుకు ఓటు వేయాలో వివరించాల్సింది పోయి, బీఆర్ఎస్ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని విమర్శించడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మ�
కరీంనగర్- ఆదిలాబాద్- మెదక్- నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి ఉత్కంఠ రేపుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోటీ నెలకొనగా, సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఈ ఎన్ని�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీతో చెప్పించిన యువ డిక్లరేషన్లో ఏడా ది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క టీ అమలు చేయలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శిం�
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారని, ఓటర్లకు నగదు పంపిణీ మొదలుపెట్టినట్టు టీఎస్ యూటీఎఫ్ ఆరోపించింది. ఒక అభ్యర్థి పక్షాన కొందరు వ్యక్తులకు రూ. 2 వేలు ఫోన్ పే ద్వారా పంపించి, పూ�
Kodandaram | తెలంగాణ జన సమితి తరఫున వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పన్నాల గోపాల్ రెడ్డికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు.
CM Revanth Reddy | ఎన్నికల్లో యూత్ డిక్లరేషన్ని ప్రకటించిన సీఎం రేవంత్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ప్రచార సభలో దాని గురించి ఎందుకు మాట్లాడటంలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు ప్రశ్నించారు.
Khammam | ఉపాధ్యాయుల సమస్యలు, పాఠశాలల బలోపేతమే ప్రధాన ఎజెండాగా ఆరేళ్ల పాటు సేవలందించిన అలుగుబెల్లి నరసింహారెడ్డిని మరోసారి ఉపాధ్యాయులు ఆశీర్వదించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావా రవి పిలుపునిచ్చారు.
UTF | ఉపాధ్యాయుల సమస్యలే ప్రధాన ఎజెండాగా, పాఠశాలల బలోపేతమే పరమావధిగా భావించి ఆరేండ్ల పాటు సేవలందించిన అలుగుబెల్లి నరసింహారెడ్డిని మరోసారి ఉపాధ్యాయులు ఆశీర్వదించాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావా రవి
మద్యం ప్రియులకు చేదు వార్త. రాష్ట్రంలోని ఆ జిల్లాల్లో రెండు రోజులపాటు వైన్ షాపులు (Wine Shops) మూతపడనున్నాయి. ఈ నెల 27న రెండు ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి.
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) ప్రచారానికి మరి కొన్ని గంటల్లో తెరపడనుంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగియనుంది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆది�
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడనుంది. ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి సరిగ్గా 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ