MLA Vivekanand | ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా తగు చర్యలు తీసుకుంటున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకనంద్(MLA Vivekanand) అన్నారు.
నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో రూ.8.69 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం వివాదాస్పదంగా మారింది. ‘నాకు సరైన సమాచారం ఇవ్వకుండా ప్రారంభోత్సవాలు ఎలా చేస్తారు’? అంటూ స్థానిక ఎమ్మెల్యే క�
ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లోను కాకుండా నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, రేషన్ కార్డులు జారీ చేయాలని లేదంటే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డ�
రాష్ట్రంలో పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. దుండిగల్ మున్సిపాల
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా కంపెనీని ఈస్ట్ ఇండియాతో పోల్చిన సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు అదే సంస్థకు మూసీ, కొడంగల్, కాళేశ్వరం నుంచి హైదరాబాద్కు నీటిని తరలించే ప్రాజెక్టులు కట్టబెట్టేందుకు తహతహలాడడ�
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్పీకర్ గౌరవించి వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మ�
నగర శివారు మున్సిపాలిటీలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
ప్రతిపక్షాల మాటలు విని కుత్బుల్లాపూర్ ప్రజలు ఆగం కావొద్దని ఎమ్మెల్సీ, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ.వివేకానంద్ అన్నారు.
మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు చేరికతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారిందని ప్రభుత్వ విప్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, కుత్బుల్లాపూర్ ని
యువతతోపాటు అన్నివర్గాల ప్రజలూ అభివృద్ధిని కొనసాగించే బీఆర్ఎస్ వైపే నిలుస్తున్నారని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. సూరారం డివిజన్ పరిధి సోనియాగాంధీనగర్, సంజయ్గాంధీనగర్-2 కు చెందిన కాంగ్రెస్, బీ�
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనలో యువతరం విసుగెత్తిందని, బంగారు తెలంగాణ దిశగా సుపరిపాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలకు, అభివృద్ధికి ఆకర్శితులై యువతరం, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి బ�