నగర శివారు మున్సిపాలిటీలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
ప్రతిపక్షాల మాటలు విని కుత్బుల్లాపూర్ ప్రజలు ఆగం కావొద్దని ఎమ్మెల్సీ, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ.వివేకానంద్ అన్నారు.
మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు చేరికతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారిందని ప్రభుత్వ విప్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, కుత్బుల్లాపూర్ ని
యువతతోపాటు అన్నివర్గాల ప్రజలూ అభివృద్ధిని కొనసాగించే బీఆర్ఎస్ వైపే నిలుస్తున్నారని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. సూరారం డివిజన్ పరిధి సోనియాగాంధీనగర్, సంజయ్గాంధీనగర్-2 కు చెందిన కాంగ్రెస్, బీ�
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనలో యువతరం విసుగెత్తిందని, బంగారు తెలంగాణ దిశగా సుపరిపాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలకు, అభివృద్ధికి ఆకర్శితులై యువతరం, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి బ�
బీఆర్ఎస్లో వివిధ పార్టీల నాయకుల చేరికలతో గులాబీ కార్యకర్తలు జోష్లో ఉన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీల ను�
ఎడతెరిపి లేకుండా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి కుత్బుల్లాపూర్-గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధి�
ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు కోలాహలంగా మారాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలకు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజ�
MLA Vivekanand | కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హామి ఇచ్చారు. శుక్రవారం నియోజకవర్గానికి చెందిన ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతిని�
మరో రెండు రోజుల పా టు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశా ఖ సూచించిన ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూచించారు.
ప్రజలకు ఇచ్చిన మాట తప్పలేదు.. ఇచ్చిన మాట మేరకు నియోజకవర్గంలో సమస్యలను దశలవారీగా పరిష్కరించి, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాం కాబట్టే నేడు తాను చేపట్టిన ప్రగతియాత్రకు కాలనీల మహిళలు, ప్రజలు మంగళహరతులతో.. �
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన వసతులు కల్పించడంపై అధికారులు దృష్టి సారించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున�