దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, 27వ వార్డులోని దుండిగల్ తండా-2లో మోల్డ్టెక్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని సోమవారం ఎమ్మెల్యే వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్�
జీడిమెట్ల, జులై 19 : మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కళాశాల మంజూరు చేసిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం
జీడిమెట్ల, జులై 8 : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివ్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా సుభాష్నగర్ డివిజన్�
జీడిమెట్ల, జులై 8 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధుల కొరత లేదని కె.పి.వివేకానంద్ అన్నారు. సుభాష్నగర్ డివిజన్ పరిధి జై భీమ్నగర్లో రూ.38.40 లక్షలతో నూతనంగా నిర్మించిన సీస�
మేడ్చల్ మల్కాజిగిరి : రంగారెడ్డినగర్ డివిజన్ పరిధి ఐడీపీఎల్ జంక్షన్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐ�
ప్రజా సమస్యల పరిష్కరించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీకి చెందిన సీనియర్ సిటీజన్స్ మంగళవారం ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ను ఆయన నివ
జీడిమెట్ల, ఏప్రిల్ 5 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అపదలో ఉన్న కుటుంబాలకు తాను ఎల్లప్పుడు అండగా ఉంటానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. సుభాష్నగర్కు చెందిన టీఆర్ఎస్ కార్యకర్�
దుండిగల్,మార్చి28 : దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బహదూర్పల్లిలో నూతనంగా నిర్మించనున్న శ్రీ విజయగణపతి ఆలయ నిర్మాణపనులకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ సోమవారం భూమిపూజ చేశారు. ఈ