బీఆర్ఎస్లో వివిధ పార్టీల నాయకుల చేరికలతో గులాబీ కార్యకర్తలు జోష్లో ఉన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీల ను�
ఎడతెరిపి లేకుండా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి కుత్బుల్లాపూర్-గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధి�
ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు కోలాహలంగా మారాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలకు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజ�
MLA Vivekanand | కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హామి ఇచ్చారు. శుక్రవారం నియోజకవర్గానికి చెందిన ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతిని�
మరో రెండు రోజుల పా టు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశా ఖ సూచించిన ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూచించారు.
ప్రజలకు ఇచ్చిన మాట తప్పలేదు.. ఇచ్చిన మాట మేరకు నియోజకవర్గంలో సమస్యలను దశలవారీగా పరిష్కరించి, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాం కాబట్టే నేడు తాను చేపట్టిన ప్రగతియాత్రకు కాలనీల మహిళలు, ప్రజలు మంగళహరతులతో.. �
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన వసతులు కల్పించడంపై అధికారులు దృష్టి సారించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున�
దైవ చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం బాచుపల్లి సాయినగర్లో నూతనంగా నిర్మించిన శ్రీలక్ష్మీ గణపతి ఆలయంలో విగ్రహప్రతిష్ఠాపనను ఘనంగా నిర�
ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు. మరో రెండు రోజుల పాటు వర్షాలు అధికంగా �
జీడిమెట్ల, సెప్టెంబర్ 2 : సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించడంతో పాటు బస్తీ ప్రజలకు భద్రత ఉందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. మేడ్చల్ జిల్లా చింతల్ డివిజన్ పరిధి చంద్రానగర్లో �
పేదల అభ్యున్నతికి నిరంతరం పాటు పడుతున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఆసరా పింఛన్ గుర్తింపు కార్డులను గురువారం కొంప