ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేసి అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన ప్రజాప
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం నకిరేకల్ పట్టణంలోని పలు వార్డులతో పాటు కడపర్తి, కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం, దుగినవెల్లి, కేతేపల్లి �
కరాటే మనిషి జీవన విధానాన్ని మార్చివేసి మానసికంగా, శారీరకంగా శక్తిమంతుడిగా మారుస్తున్నది నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం గుండ్రాంపల్లిలో యోద్దా గోజుర్యు స్పోర్ట్స్ కరాటే ఆర్గనైజేషన
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రజా పాలన కార్యక్రమం చేపట్టినట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం నకిరేకల్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో, చందుపట్ల, మర్రూర్, కట్టంగూర్ �
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రజా పాలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయ�
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న ఆకాంక్షలను నెరవేరుస్తామని రాష్ట్ర ఆర్అండ్బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు
అభివృద్ధిలో భాగస్వ
వచ్చే సంక్రాంతి పండుగ లోపు ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తామని, ఆగిపోయిన ప్రాజెక్ట్లను త్వరలోనే పూర్తి చేసుకుందామని తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అ�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. నల్లగొండకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, హుజూర్నగర్కు నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, కోదాడకు పద్మావతి, నకిరే