నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారి నగరోత్సవం నల్లగొండ పుర వీధుల గుండా బుధవారం శోభాయమానంగా జరిగింది.
మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 14 నుంచి 21 వరకు జరిగే జాతరకు జిల్లా అధికారులు, దేవాలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) రెండో రోజుకు చేరుకోనున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించనున్నారు.
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల మండలం వట్టిమర్తిలో రూ.15 లక్షలతో నిర్మించనున్న మురుగుకాల్వల నిర్మాణానికి ఎమ్మెల్యే మంగళవారం శంకుస్థాపన చేశారు.
గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం మండలంలోని తాటికల్, నర్సింహాపురం, మర్రూర్, మోదినిగూడెం, వల్లభాపురం గ్రామాల్లో ఎస్డీఎఫ్ ని�
కొత్త ప్రభుత్వానికి విద్యా రంగమే తొలి ప్రాధాన్యం కావాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ప్రభుత్వ విద్యను ప్రజల ఎజెండాలో పొందుపర్చినప్పుడు మాత్రమే సర్కారు విద్య బలోపేతం అవుతుందని
మండలంలోని షాపల్లి గ్రామంలోగల కమలాద్రి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో గురువారం ఆలయ అనువంశిక అర్చకులు కారంపూడి నర్సింహాచార్యులు, రాకేశచార్యుల ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు.
నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని పేరెపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు, బొంగోని చెరువులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ�
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండలంలో 41మందికి, కేతేపల్లి మండలంలో 33 మందికి, నార్కట్పల్లి మండలంలో 100 మందికి, రామన్నపేట మండలంలో 37 మంది లబ్ధ్ద�
ఇండోర్ స్టేడియాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య స్మారక క్రీడోత్సవాల్లో భాగంగా నకిరేకల్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 73 మంది లబ్ధిదారులకు గురువారం ఆయన చిట్యాలలో చెక్కులను పంపిణీ చేశారు.
నకిరేకల్ పరిధిలోని రైతులందరూ భూసార పరీక్ష యంత్రాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. నకిరేకల్ వ్యవసాయ మార్కెట్లో నకిరేకల్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీకి నాబార్డు తెలంగాణ సహకార�