నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తానని నకిరేకల్ ఎమె ్మల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని గుండ్రాంపల్లి, వెలిమినేడు, పేరెపల్లి, తాళ్లవెల్లంల, నేరడ గ్రామాల్లో ఆదివారం ఆయన వివిధ �
శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని వాడపల్లి మీనాక్షి అగస్తేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి శివపార్వతుల కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. శివపార్వతులను ఆలయ ఆవరణలోని కల్యాణ మండపానికి ఊ�
మహా శివరాత్రి వేడుకలు జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి భక్తులు ఆలయాల్లో బారులు దీరారు. ‘హర హర మహాదేవ శంభో శంకర’, ఓం నమ ః శివాయ నామ స్మరణలతో మార్మోగాయి.
టైలర్ల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందిస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ప్రపంచ టైలర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నకిరేకల్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో �
గ్రామ దేవతల ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని నెల్లిబండలో బొడ్రాయి, ముత్యాలమ్మ, కోట మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యార�
మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ మహా మండపంలో వేద పండితులు గణపతి పూజ, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్ర�
నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారి నగరోత్సవం నల్లగొండ పుర వీధుల గుండా బుధవారం శోభాయమానంగా జరిగింది.
మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 14 నుంచి 21 వరకు జరిగే జాతరకు జిల్లా అధికారులు, దేవాలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) రెండో రోజుకు చేరుకోనున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించనున్నారు.
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల మండలం వట్టిమర్తిలో రూ.15 లక్షలతో నిర్మించనున్న మురుగుకాల్వల నిర్మాణానికి ఎమ్మెల్యే మంగళవారం శంకుస్థాపన చేశారు.
గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం మండలంలోని తాటికల్, నర్సింహాపురం, మర్రూర్, మోదినిగూడెం, వల్లభాపురం గ్రామాల్లో ఎస్డీఎఫ్ ని�
కొత్త ప్రభుత్వానికి విద్యా రంగమే తొలి ప్రాధాన్యం కావాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ప్రభుత్వ విద్యను ప్రజల ఎజెండాలో పొందుపర్చినప్పుడు మాత్రమే సర్కారు విద్య బలోపేతం అవుతుందని