రైతు బీమా రైతు కుటుంబాలకు కొండంత ధీమాగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. గురువారం బోయినపల్లి మండలం వెంకట్రావ్పల్లిలో అర్సం నర్సయ్య భార్య పద్మకు, మరాటి లక్ష్మి భర్త మల్లేశానికి
అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని ఆచంపల్లిలో మహిళా సంఘ భవన నిర్మాణ పనులను గురువారం ఆయన ప్రారంభించారు.
యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుడు అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు దూస రాము ఆధ్వర్యంలో వివేకానందుడి జయంతి వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి కేంద్రబిందువుగా నిలుస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని షానగర్, వెదిర గ్రామాల్లో పల్లె దవాఖాన పథకంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర �
రైతులు ఆయిల్పామ్ సాగువైపు దృష్టి సారించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి మండలం చాకుంటలో అన్నదమ్ములు గుడిపాటి వెంకటరమణారెడ్డి, మల్లారెడ్డి ఆయిల్పామ్ సాగు చేపట్టగా సోమవారం ఎమ్
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అప్పారావుపేటకు చెందిన బీజేపీ కార్యకర్త బుర్ర ప్రవీణ్ కుటుంబానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వయంగా అతని ఇంటికి వెళ్లి రైతుబీమా ప్రొసీడింగ్ కాపీని అందజేశార
మల్యాల మండలంలోని నూకపల్లి గ్రామంలో జగిత్యాల వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్మించే వృద్ధాశ్రమానికి శాసనసభ నియోజకవర్గ నిధుల నుంచి రూ.10 లక్షలు కేటాయించినట్లు చొప్పదండి ఎ మ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిప�
తెలంగాణ అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ అని, దేశం ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రాభవం కోల్పోయిన పండుగలకు పూర్వ వైభవం తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు.
రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రాని కి చెందిన మామిండ్ల రవి అనారోగ్యంతో గత సెప్టెంబర్లో చనిపోగా, ఆయన భార్య రమాదేవికి ప్రభుత్వం మంజ�
విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే అంశాలపై పరిశోధనలు చేసి సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు.