ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా ముందుండి పోరాడింది యువకులేనని, యువతకు తగిన గుర్తింపునివ్వాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య పిలుపునిచ్చారు.
వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కరీంనగర్ జిల్లాకు వస్తున్నారు. నష్టం తీవ్రత ఎక్కువగా ఉన్న రామడుగు మండలంలో పర్యటించనున్నారు.
సెర్ప్ ఉద్యోగులు ప్రభుత్వానికి చెప్తున్న కృతజ్ఞతలను చేతల్లో చూపించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ మేరకు ఆయన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలోని సెర్ప్ ఉద్యోగులతో చొప్పదం�
గతంలో పాలించిన టీడీపీ, కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోలే. రోడ్లు, వంతెనలు, సీసీ రోడ్లు, మురుగు కాలువలు, కమ్యూనిటీ భవనాలు, నీళ్లు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం �
సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని, ఈ నేపథ్యంలో ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కార్యకర్త�
రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం దేశరాజ్పల్లి గ్రామానికి చెందని ఓ అన్నదాత కుటుంబానికి రూ. 5 లక్షల రైతు బీమా ప్రొస
లిక్కర్ స్కాం పేరుతో ఎమ్మెల్సీ కవితపై ఈడీ చేస్తున్న దాడులు మోడీ చేయిస్తున్న దాడులేనని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. కరీంనగర్లోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ �
కరెంట్షాక్తో మరణించిన రైతు కుటుంబానికి సర్కారు కొండంత అండగా నిలిచింది. రైతుబీమాతోపాటు ప్రభుత్వపరంగా సాయమందించింది. వివరాల ప్రకారం.. బోయినపల్లి మండలం మల్లాపూర్కు చెందిన ఇల్లందుల పరశురాం 2022 సెప్టెంబర
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు శివాజీ విగ్రహాల వద్ద నివాళులర్పించారు.