హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల్లో భాగంగా కొండగట్టు క్షేత్రం దీక్షాపరులతో కాషాయమయమైంది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులతో అంజన్న ఆలయం పోటెత్తింది.
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు గుట్టపైకి రానున్నారు. అంజన్న ఆలయంలో అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస�
హెలీకాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ అనిల్కు అభిమానలోకం కన్నీటి వీడ్కోలు పలికింది. ‘వీరుడా నీకు వందనం.. అమరుడా నీకు వందనం’ అంటూ నినదిస్తూ హోరెత్తించింది. అంతకుముందు ఆర్మీ అధికారులు అనిల్�
జమ్ము కశ్మీర్లో జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెం దిన జవాన్ పబ్బల్ల అనిల్ మృతి చెందడంపై శుక్రవారం మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్త�
జమ్మూ కశ్మీ ర్ రాష్ట్రం కిస్తార్ జిల్లా మార్వా అటవీ ప్రాంతంలో జరిగిన హెలీకాప్టర్ ప్ర మాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మలాపూర్ గ్రా మానికి చెందిన ఆర్మీ జవాన్ పబ్బాల అనిల్ (29) మృతి చెం�
రా ష్ట్రంలో రైతులను ఆదుకుంటున్నది, రాబోయే కాలంలో ఆదుకునేది తెలంగాణ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందేలా చూస్తామని, ఎవరూ దిగులు పడొద్దని భరోసా �
ఎన్నికేదైనా గెలుపు తమదేనని, ముచ్చటగా మూడోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తీరుతామని తేల్చిచెప్పింది. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష
అన్నదాతలు అధైర్యపడొద్దని, ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసా ఇచ్చారు. కాగా, మండలంలో శనివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానతో సుమారు 2200 ఎకరాల్లో వరి, 50 ఎకరాల్లో మక, 200 ఎకరా�
రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి జిల్లాలో పండుగలా జరిగింది. ఊరూ వాడా అంబరాన్నంటింది. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన వేడుక, మహనీయుడి�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్పై సకల జనం కన్నెర్ర జేసింది. పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ చేయించడంపై మండిపడింది. బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉమ్మడి కరీంనగర�
అన్ని వర్గాలకు మంచి చేస్తున్న సీఎం కేసీఆర్ను మరచిపోవద్దని, మరోసారి అండగా ఉండాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విజ్ఞప్తి చేశారు. మహిళలు, రైతులు, దళితులు ఇలా సబ్బండవర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్ర�
బీఆర్ఎస్ కార్యకర్తలే తన బలం, బలగమని, మీ కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని, ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసా ఇచ్చారు. దేశ ప్రధానిగా మోదీకి ప్రజలు అవకాశమ
మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న తెలంగాణ సర్కారు పెద్ద జబ్బులు దరి చేరకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో మహిళా దినోత్సవం ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమానికి విశేష స్పందన
అంగన్వాడీలతో కలిసి నినదిస్తున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు భారతి తదితరులు