స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో ఆలయాలకు పూర్వ వైభవం వచ్చిందని, అభివృద్ధికి కోట్లాది నిధులు మంజూరవుతున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు.
సృష్టిలో సూర్యచంద్రులు ఉన్నంతకాలం సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధి విషయంలో చరిత్రలో నిలిచిపోనున్నారని, కొండగట్టు అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపార�
కొండగట్టు ఆంజనేయస్వామిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం దర్శించుకోనున్నారు. నిజానికి మంగళవారమే సీఎం కేసీఆర్ కొండగట్టులో పర్యటిస్తారని అంతా భావించారు.
అసెంబ్లీ వేదికగా తాను చేసిన డిమాండ్లను సీఎం కేసీఆర్ విన్నారు. నాతోపాటు ఇతర ప్రతిపక్ష సభ్యుల మాటలు, డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. మేము చేసిన మంచి సూచనలు తీసుకొన్నారు.
ఆయిల్పామ్ సాగు చేసే రైతాంగానికి సర్కారు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మం డలంలోని వెదిరలో గ్రామానికి చెందిన రైతు కొయ్యెడ శ్రీధర్ మూడెకరాల్లో ఆయిల్పామ్ సాగు చేపట్టగా, ఎ
పల్లెల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని రంగశాయిపల్లిలో రూ. 35 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు.
మీ వెన్నంటే ఉంటా.. మీ కష్టాలు, కన్నీళ్లలో భాగమవుతా.. ఆపదొస్తే ఆదుకుంటా.. పొద్దుపొడుపుతో మీ ఇంటికి వస్తా.. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తా’ అంటూ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రజలకు భరోసా ఇచ్చారు.