జీవకోటికి చెట్టే ఆధారమని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గంగాధర మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ హరితోత్�
అకాల వానలతో దెబ్బతిన్న ప్రతిపంటకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. అన్నదాతలు ఆందోళన చెందవద్దని సూచించారు. బాధ్యతలేని ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆగంకావద్దని సూ�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలు పండుగలా సాగాయి. అన్ని పట్టణాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి.
పల్లె ప్రగతి దినోత్సవంతో ప్రతీ పల్లె మురిసింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఈ వేడుక ఊరూరా సంబురంగా సాగింది. బతుకమ్మలు, బోనాల ర్యాలీలతో హోరెత్తించారు. ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు, సర్ప
2కే రన్ అదిరింది.. ఉదయం 6 గంటలకే వేలాదిగా తరలివచ్చిన యువతీ యువకులతో ఉత్సాహంగా సాగింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం పోలీసు, క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరుగు అట్టహాసంగా జరిగింది.
అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిలా మారిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేరొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం చొప్పదండి మున్సిపాలిటీలో సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు.
అన్ని రంగా ల్లో సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ ప్రణాళికాబద్ధంగా రాష్ట్రం పురోగతి చెందుతున్నదని, గడిచిన తొమ్మిదేండ్ల అనుభవాలతో రానున్న పదేండ్ల కాలానికి ప్రణాళికలు రూపొందించుకుందామని రాష్ట్ర ప్రణాళికా సం�
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో చొప్పదండి నియోజకవర్గం కోనసీమలా రూపుదిద్దుకున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో ఏడారిని తలపించిన వరదకాలువ ఇ�
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు దేవస్థానానికి ఈ నెల 21న రానున్న మంత్రి కేటీఆర్ పర్యటనను ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు �
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా సురక్ష దినోత్సవాన్ని అట్టహసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్శాఖ శాంతిభద్రతల పరిరక్షణకు చేపడుతున్న చర్యలు, ఫ్రెండ్లీ పోలీసింగ్, షీంటీల �
సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆయన బూరుగుపల్లిలోని తన �
అది మల్యాల మండలం బల్వంతాపూర్ నుంచి సర్వాపూర్ మీదుగా మల్యాల శివారులో పీడబ్ల్యూ రోడ్డును కలిపే ప్రధానమార్గం. ఈ గ్రామాల ప్రజలు ఏ అవసరం ఉన్నా ఈ రోడ్డు గుండానే మల్యాల కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ, మ�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనగర్లో చేపట్టనున్న టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ భూమిపూజకు ముందు చేపట్టే భూకర్షణం పూజలు సోమవారం ఉదయం తిరుమల ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆ ధ్వర్యంలో శ�
తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి 21 వరకు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలు దద్దరిల్లేలా నిర్వహించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. కొడిమ్యాల మండల పరిషత్లో శుక్రవ�