మీ దీవెనార్థితో రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కానుందని బీఆర్ఎస్ చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం మోతె, గోలిరామయ్యపల్లి, కొరటపల్ల�
నియోజకవర్గంలో ఇప్పటికీ కాంగ్రెస్కు అభ్యర్థి ఖరారు కాలేదని, ఆ పార్టీలో ఉండేది కుర్చీల కొట్లాటలే కానీ ప్రజా సంక్షేమం కాదని చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్లో ముఖ్
రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కే తమ మద్దతు అని చొప్పదండి నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీలు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం బూరుగుపల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్�
కాంగ్రెస్, బీజేపీలాగా అధికారం కోసం పుట్టిన పార్టీ తమది కాదని, ప్రజలకు అండదండగా ఉంటూ తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పాటైన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమ
తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక పథకాలు అమలు చేస్తున్నారని, అవే కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యేందుకు దోహదపడుతాయని చొప్పదండి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ పేర్కొ�
సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మేనిఫెస్టో మానవీయ కోణంలో ఉందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. బూరుగుపల్లిలో సోమవారం ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి, తన గెలుపునకు కృషి చేయాలని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. గంగాధర మండలం బూరుగుపల్లిలోని నివాసం
పదకొండేండ్ల అనాథ బాలిక అనన్యతేజకు అండగా ఉంటామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసా ఇచ్చారు. గంగాధర మండలం గర్శకుర్తికి చెందిన అనన్యతేజ తండ్రి అన్నల్దాస్ భాస్కర్ పదేండ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించా�
‘చొప్పదండి నియోజకవర్గానికి ఎందరెందరో ఎమ్మెల్యేలుగా పని చేశారు. అందులో కొందరు మంత్రులుగా కూడా పనిచేశారు. కానీ, ఏ ఒక్కరు ఈ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రోత�