‘ప్రజలారా..? జాగ్రత్తగా ఉండండి. మనల్ని 60ఏండ్లు గోసపెట్టిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ వస్తంది. దొంగహామీలు ఇస్తూ, అసత్య ప్రచారం చేస్తూ మిమ్మల్ని మభ్య పెడుతోంది. ఆ పార్టీ వస్తే మళ్లీ కష్టాలే. పాత కథే అవుతుంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గురువారం నామినేషన్ల పండుగ కనిపించింది. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దాఖలు చేశారు. కాగా, కరీంనగర్లో పలువురు అభ్యర్థులు సాదాసీదాగా వేశారు.
కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మోసపూరిత వ్యాఖ్యలను నమ్మి ఓటు వేస్తే రాష్ట్రంలో కరెంటు కోతలు తప్పవని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ హెచ్చరించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాల్లో పూజలు చేసి, వేలాది మంది అభిమానులు, కార్యకర్తల మధ్య నియోజకవర్�
తెలంగాణను అభివృద్ధి చేసే కేసీఆర్ కావాలా..? అబద్ధాల కాంగ్రెస్ కావాలా..? కాంగ్రెస్ వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతది. ప్రజలు ఆలోచించి, ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే కారు గుర్తుకు ఓటు వేసి బీఆర�
బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు అందని విధంగా దూసుకుపోతున్నారు. ఎక్కడ చూసినా జనం నీరాజనం పడుతున్నారు. ఒక పక్క నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటికీ కొన్ని పార్టీ�
తనను ఆశీర్వదించి అక్కున చేర్చుకుంటే, అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటానని చొప్పదండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ ప్రాంతం బిడ్డగా ఐదేండ్లల్లో నియోజకవర్గా�
ఎన్నికలు వచ్చాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు కల్లబొల్లి మాటలతో గ్రామాల మీద పడ్డయి. కాం గ్రెస్ అన్నీ ఫేక్ హామీలు ఇస్తున్నది. కర్ణాటకలో వ్యవసాయానికి పుష్కలంగా కరెంట్ ఇస్తామ ని నమ్మించి మ�
‘కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేస్తే నట్టేట ముంచుతారు. రైతుబంధు బంద్ చేస్తారు. కరెంటు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అంధకారం చేస్తారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ కబంధహస్తాల్లో �
తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకునే కేసీఆర్ కావాలో.. అబద్ధపు హామీలతో సున్నం పెట్టే కాంగ్రెస్, బీజేపీ కావాలో..? మీరే ఆలోచించాలని ప్రజలకు బీఆర్ఎస్ చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్
కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేసి అరిగోస పడుతున్నట్లు కర్ణాటక రాష్ట్ర రైతులు 200 మంది కొడంగల్, గద్వాల నియోజకవర్గాల్లో నిరసనలు తెలియజేస్తూ, ప్రజలకు వివరిస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. అక్కడ
కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేసి అరిగోస పడుతున్నట్లు కర్ణాటక రాష్ట్ర రైతులు 200 మంది కొడంగల్, గద్వాల నియోజకవర్గాల్లో నిరసనలు తెలియజేస్తూ, ప్రజలకు వివరిస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు.