పదకొండేండ్ల అనాథ బాలిక అనన్యతేజకు అండగా ఉంటామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసా ఇచ్చారు. గంగాధర మండలం గర్శకుర్తికి చెందిన అనన్యతేజ తండ్రి అన్నల్దాస్ భాస్కర్ పదేండ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించా�
‘చొప్పదండి నియోజకవర్గానికి ఎందరెందరో ఎమ్మెల్యేలుగా పని చేశారు. అందులో కొందరు మంత్రులుగా కూడా పనిచేశారు. కానీ, ఏ ఒక్కరు ఈ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రోత�
వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు తమ అభ్యర్థిత్వాలను ఖరారు చేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం
సీఎం కేసీఆరే తన దైవమని, కార్యకర్తలే తన బలం, బలగమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి పేరు ఖరారు కావడంపై బూరుగుపల్లిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
చొప్పదండి నియోజకవర్గంలో 30 పడకల దవాఖాన ఉంది. సమైక్య రాష్ట్రంలో అరకొర వసతులతో ఉండేది. దీంతో రోగులు ప్రైవేట్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉండేది. ఈ క్రమంలో స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వసతులు కల�
భారీ వరదలతో నష్టపోయిన బాధితులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ భరోసా ఇచ్చారు. వర్షాలకు దెబ్బతిన్న మోతె వంతెనతో పాటు వాగు ధాటికి కొట్టుకుప�
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఇప్పటికే రంగంలోకి దిగారు. లోతట్టు, ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూనే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కింది స్థాయ�
“ఈ ఫొటోలో ఉన్న తల్లి కూతుళ్లు పేర్లు మేడిపల్లి నీలవ్వ, వసంత. వీరిది తంగళ్లపల్లి మండలం రామచంద్రపూర్. సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితాన్ని విధి వెక్కిరించింది. ఇంట్లో మగవారు ఎవరూ మిగల్లేరు. భర్తతోపాటు ఇద�
ఉమ్మడి పాలనలో శిథిలావస్థకు చేరిన ఆలయాలు స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో సాగుతున్నాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ
అన్నదాతలకు అండగా నిలుస్తూ మూడు పంటలకు నీరు ఇస్తున్న సీఎం కేసీఆర్ కావాలో, మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ కావాలో రైతన్నలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు.