Telangana | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ తన మార్క్ రక్తపాత రాజకీయాన్ని మొదలుపెట్టింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల్లో హింసను ప్రోత్సహిస్తున్నది. బీఆర్ఎస్ నేతలపై, కార్యకర్తలపై కత్తి దాడులక�
MLA Sudarshan Reddy | బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం ద్వారా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని నర్స
సుస్థిర పాలన బీఆర్ఎస్తోనే సాధ్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నర్సంపేట మండలం ముగ్ధుంపురం గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్ న�
Warangal | బీఆర్ఎస్లోకి వలసల పర్వం వెల్లువలా కొనసాగుతున్నాయి. అన్ని పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకుండటంతో ప్రతిపక్షాలు బేజారవుతున్నాయి. తాజాగా
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగా�
Viral News | వాళ్లిద్దరూ కవల పిల్లలు. వారిది నిరుపేద కుటుంబం. ఒకేరోజు.. ఒకే వేదికపై వారి పెండ్లి ఘనంగా జరిగింది. ఇద్దరి పెండ్లికి సీఎం కేసీఆర్ మానసపుత్రిక కల్యాణలక్ష్మి పథకం అండగా నిలిచింది. ఆ కుటుంబాన్ని ఆర్థిక
సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన గృహలక్ష్మి పథకాన్ని నియోజకవర్గంలో ఉప్పరపల్లి గ్రామం నుంచే ప్రారంభిస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. తాను ఉద్యమకారుడినని, పైసలు సంపాదించుకొనే కాంట్రాక�
MLA Sudarshan reddy | తెలంగాణ ప్రజల ఆకాంక్షాలకు ప్రతిరూపంగా ఉన్న ప్రగతిభవన్ను పేల్చివేయాలన్న రేవంత్రెడ్డిపై పీడీయాక్టు నమోదు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు.
నెక్కొండకు చెందిన జాతీయ అవార్డు గ్రహీత ఈదునూరి రమేశ్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సు దర్శన్రెడ్డి అన్నారు. జాత�
కార్యకర్తల సంక్షేమమే ప్రథమ కర్తవ్యమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని మా మిండ్లవీరయ్యపల్లె గ్రామానికి చెందిన కాంగ్రె స్ నాయకులు పెంతల రాజు, అ
వరంగల్ : ఉపాధి హామీ పథకం అమలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి, కూలీల
వరంగల్ : జిల్లాలోని నర్సంపేటలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మొ�
Narsampet | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ ఉద్యోగార్థులు నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబీర్పేటకు చెందిన దామెర రాక�