వరంగల్ : దళితుల సాధికారిత కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి దఫాలో మంజూరైన 53 దళితబంధు యూనిట్లను �
వరంగల్: రంజాన్ పండుగను పురస్కరించుకుని నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే రంజాన్ కానుకలను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ స
వరంగల్ : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతోమంది గులాబీ దళంలో చేరడం రివాజుగా మారింది. సీఎం కేసీఆర్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యం అనేది నానుడిగా మారింది. అభివృద్�
వరంగల్ : సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతుబీమా పథకంతో యావత్ తెలంగాణ రైతులు భరోసాగా బతుకుతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన 31 మంది రైతు కుటుంబాలకు రూ.
Yashoda Seva Kendram | జిల్లాలోని నల్లబెల్లి మండలం మేడిపల్లి- రాంపూర్లో యశోద హాస్పిటల్స్ నిర్వాహకులు రూ.కోటిన్నర వ్యయంతో నిర్మించిన యశోద సేవా కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు.
ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి | జిల్లాలోని నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామంలోని ‘సీతారామాంజనేయ స్వామి’ వారి ఆలయంలో నిర్వహించిన మహా గణాధిపతి, నాగేంద్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సంతాన నాగేంద్రస్వామి వార్ల �
ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి | రణిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో సమీక్షా సమావేశ
ఆర్ నారాయణ మూర్తి | నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని సినీ నటుడు దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి కలిశారు. తాను తీసిన రైతన్న సినిమాని చూడాలని ఎమ్మెల్యేను కోరారు.
నర్సంపేట రూరల్ : ప్రతి ఒక్కరూ భగవంతుని సేవ చేయాలని, తద్వారా మోక్షం లభిస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని మాధన్నపేట చెరువుకట్టపై కాకతీయుల కాలంలో వెలిసిన అతి పురాతన రా�
ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి | మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతుందని నర్సంపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువులో ఉచిత చేప పిల్ల�
డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టు | డి ఫ్లోరైడ్ ప్రాజెక్ట్’ లోకి వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని తెలుసుకున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని అధికా
Minister Eshwar | నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి పెద్ది రాజిరెడ్డి (89) ఈ నెల 14న అనారోగ్యంతో కన్నుమూశారు. శనివారం సుదర్శన్ రెడ్డి స్వగ్రామం వరంగల్ జిల్లా నల్లబెల్లిలో రాజిరెడ్డి దశదిన కర్మ జరిగిం