పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. నవీపేట మండల కేంద్రంలో శనివారం ధరణి పోర్టల్పై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుత�
విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను పెంపొందించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు అంకిత భావంతో పనిచేయాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా రెంజల్ మండ�
విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యమిస్తున్నదని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధనను అందించడంతోపాటు మౌళిక సదుపాయాలను మెరుగుపర్�
ప్రజల కోసం బుద్దె రాజేశ్వర్ పడిన తపన, ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని,రాజేశ్వర్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
రైతుల ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ సర్కారు దెబ్బకు దిగొచ్చింది. రోడ్డు నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించింది. రెంజల్ మండల కేంద్రం నుంచి బ్రాహ్మణపల్లి (బందళ్ల) , దూపల్లి ఎక్స్ రోడ్ వరకు �
కాంగ్రెస్ 420 మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను నిండాముంచి గద్దెనెక్కిందని, అదో బడా ఝూటా పార్టీ అని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు.
ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షం, వడగండ్ల వాన అన్నదాతలను ఆగమాగం చేసింది. పంట చేతికొచ్చే సమయంలో వడగండ్లు రైతుకు కన్నీళ్లు మిగిల్చాయి. మంచి దిగుబడి వచ్చిందన్న సంతోషం ప్రకృతి వారిని ఎక�
ఒకటో తరగతి నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య, అందుకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించేందుకు సీఎం రేవంత్రెడ్డి కట్టుబడి ఉన్నారని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో రూ. 18కోట్లతో నిర్మిం�
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి కాన్వాయిలోని ఓ కారు ఆటోని ఢీకొనగా డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన ఆటో డ్రైవర్ను 108 అంబులెన్సులో దవాఖానకు తరలించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల �
మోదీ ప్రభుత్వం మాటలే తప్ప హామీలను అమలుచేయకుండా.. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నదని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి విమర్శించారు.
మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం తక్కువ వడ్డీతో ఇస్తున్న రుణాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి సూచించారు. నవీపేట మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో యూనియన్ బ్యా�
విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తున్నదని బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్రెడ్డి అన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు కృష