డివిజన్లో పది శాతం నిధులతోనే సరి చార్జీలు రప్పించే దమ్ము బోర్డుకు, కాషాయ నేతలకు ఉందా?ఎమ్మెల్యే సాయన్న వేడిగా సాగిన బోర్డు సమావేశం తీర్మానాలను ఆమోదించిన బోర్డు సికింద్రాబాద్, డిసెంబర్ 17: సీడీపీ నిధుల్�
మారేడ్పల్లి, డిసెంబర్ 14: మోండా డివిజన్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. దీనిలో భాగంగా మంగళ వారం జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ శ్రీన�
మారేడ్పల్లి : మారేడ్పల్లిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో గురువారం సుబ్రహ్మణ్య షష్టి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తల�
సికింద్రాబాద్, డిసెంబర్ 5: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. కంటోన్మెంట్లోని మడ్ఫోర్
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు అందజేస్తాం నారాయణజోపుడి సంఘం బస్తీవాసులతో ఎమ్మెల్యే సాయన్న సికింద్రాబాద్, డిసెంబర్ 5: కంటోన్మెంట్ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు అందించే దిశగా ముందుకు సాగుతున
మారేడ్పల్లి : మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి వ్యాయామం చేయడం అత్యంత అవసరమని కంటోన్మెంట్ శాసన సభ్యుడు సాయన్న అన్నారు. మారేడ్పల్లిలో ల్యాబ్ పలేస్త్ర పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాయామ శా
సికింద్రాబాద్ : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అండగా నిలబడుతోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. మంగళవారం కాకాగూడ, బాలంరాయి, రసూల్పురా ప్రాంతాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు మంజూరైన సుమారు రూ.3 లక్షల 92 �
బొల్లారం : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు బొల్లారం త్రిశూల్ పార్కు ప్రభుత్వ పాఠశాల వసతి గృహాంలో రిసాల బజార్ అంబేద్కర్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో విద్యార్థులకు స�
సికింద్రాబాద్, నవంబర్ 13: కంటోన్మెంట్ బోర్డు పరిధిలోనూ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత తాగునీటి పథకాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమవుతుంది. దీంట్లో భాగంగానే శనివారం ఎమ్మెల్యే సాయన్న పురపాలక శాఖ మంత్రి కేట
సికింద్రాబాద్ : వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పండుగలా చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న చట్ట వ్యతిరేక విధానాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న విమ
సికింద్రాబాద్ : నిరుపేదల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సహకారంతో బాధితులకు కొండంత భరోసా కలుగుతుంది. రెండు కిడ్నీలు పాడవడంతో నగరంలోని న�
సికింద్రాబాద్, అక్టోబర్ 26: తెలంగాణలో మరో 20 ఏండ్లు టీఆర్ఎస్సే అధికారంలో ఉంటుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నేతలు,