కంటోన్మెంట్, ఆగస్టు 29: పేదల సొంతింటి కల నేరవేరనున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు ఆ పేదలకు అందనున్నాయి. ఈ క్రమంలో కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రసూల్పురా సిల్వర్ �
కంటోన్మెంట్, ఆగస్టు 28: మోండా డివిజన్లోని పెరుమాల్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. శనివారం కార్ఖానాలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల�
కంటోన్మెంట్/మారేడ్పల్లి, ఆగస్టు 25: నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఈ మేరకు బుధవారం ఐదో వార్డులోని కాకాగూడలో నిర
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు నియోజకవర్గానికి రూ.6.25 కోట్ల అదనపు బడ్జెట్ మంజూరు ఎస్సీ నిరుద్యోగ యువతీ, సదావకాశం సెప్టెంబర్ 15 లోపు దరఖాస్తు చేసుకోవాలి విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సాయన్న వెల�
కంటోన్మెంట్, ఆగస్టు 12: రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి , షాదీముబారక్ పథకాలు పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. బోర్డు పరిధిలోని మూడో వార్డు బాల�
బొల్లారం, ఆగస్టు 7 : బంగారు తెలంగాణలో భాగంగా రాష్ర్టాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న విజ్ఞిప్తి చేశారు. శనివార
నియోజకవర్గానికి 1500 పైగా కార్డులు మంజూరు కొత్త కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే సాయన్న కంటోన్మెంట్, ఆగస్టు 3 : అర్హత ఉన్న అన్ని కుటుంబాలకు రేషన్ కార్డులను అందజేసి ఆహార భద్రత కల్పిస్తామని కంటోన్మెంట్ ఎమ్మెల్�