సికింద్రాబాద్ : అజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో సిఖ్విలేజ్లోని హాకీ మైదానం వద్ద 5కే రన్ను నిర్వహించారు. ఆదివారం ఉదయం హాకీ మైదానంలో ఎమ్మెల్యే సాయన్న, జీఓసీ ప్రీతిపాల్
సికింద్రాబాద్, అక్టోబర్ 23 : తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నవంబరు 15న వరంగల్లో నిర్వహించనున్న విజయగర్జన సభను విజయవంతం చేసి సత్తా చాటాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పిలుపునిచ్�
బొల్లారం : ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా కృషి చేస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ ఏడో వార్డు లాల్బజార్ పోలీస్ స్టేషన్ ప్రక్క వీధి బస్తీలో స్థానికులతో కలిసి �
సికింద్రాబాద్/ బొల్లారం : కంటోన్మెంట్ఎమ్మెల్యే సాయన్న సోమవారం వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేందుకు ఇష్టపడే సాయన్న…..తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా బస్తీల్లో నివసిం
సికింద్రాబాద్ : నిర్మాణ దశలో ఉన్న కమ్యూనిటీ హాల్ పనులు త్వరిగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసు కోచ్చే విధంగా అధికారులు చోరవ తీసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సూచించారు. ఈ మేరకు మంగళవా�
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో ఆవర్లో ప్రస్తావించారు. రక్షణ శాఖ అధీనంలో సికింద్ర�
సికింద్రాబాద్, సెప్టెంబర్ 29: టీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ నియోజకవర్గంలో సంస్థాగత నిర్మాణం సంపూర్ణమైంది. పార్టీ ఇచ్చిన షెడ్యూల్డ్ ప్రకారమే కంటోన్మెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా బూత్, బస్తీ, వార్డు, డ
మారేడ్పల్లి : మోండా డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఆకుల హరికృష్ణ ఎన్నికయ్యాడు. ఈ సందర్భంగా హరికృఫ్ణ మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యే జి. సాయన్నలను కలిసి పూలగుచ్చాన్ని అ�
సికింద్రాబాద్ : అనారోగ్యానికి గురై దవాఖాన ఖర్చుల కోసం కష్టాలు పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో దోహదపడుతున్నదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. సోమవారం కార్యానాలోని తన క్యాంపు కార్యాల�
సికింద్రాబాద్ : అత్యంత వెనుక బడిన కులంలో జన్మించిన ఐలమ్మ తెలంగాణ బహుజన వర్గాల స్పూర్తి ప్రదాతగా నిలిచిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సాయుధ పోరాట కాలంలోనే తన హక్కుల సాధన �
ఎన్నో ఏండ్ల్ల నిరీక్షణకు తెరపడింది. చెమర్చిన కండ్లతో ఇండ్లను చూడగానే లబ్ధిదారులు ఆనందబాష్పాలు కురిపించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత జాప్యం ఏర్పడటంతో పాటు విపక్షాల కుటిల రాజకీయాల మధ్య ఇండ్లు వస్తాయా
సికింద్రాబాద్, సెప్టెంబర్ 21: సంస్థాగత నిర్మాణంపై టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యవర్గాల నియామక ప�
సికింద్రాబాద్, సెప్టెంబర్ 18: పొద్దంతా కష్టపడి కూలి నాలి చేసుకునే పేదవారి కలలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు అందజేస్తున్నది. బడుగుల చిరకాల వాంఛ ను నెరవేర్చేందుకు స�
సికింద్రాబాద్, సెప్టెంబర్ 14: గ్రేటర్ పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో బలోపేతంపై దృష్టి సారించింది. అందులో భాగంగానే సికింద్రాబాద