రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సూచించారు. ఈ మేరకు సోమవారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ �
– 56 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సికింద్రాబాద్ : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ప్రసూతి సహాయం.. ఇలా అనేక సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నాయని, ఇంత గొప్ప సంక�
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కంటోన్మెంట్లోని పికెట్ నాలుగోవార్డులో బోర్డు మాజీ సభ్యురాలు నళినికిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడ
గత కొన్నేండ్లుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో కంటోన్మెంట్ బోర్డు అధికారులు నూతన కాంట్రాక్ట్ విధానాన్ని తెరపైకి తీసుకురావడంతో చెత్త సేకరించే కార్మికులకు చిక్కులు వచ్చి పడ్డాయి.
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు రాష్ట్ర సర్కారు తీపి కబురు చెప్పింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత తాగునీటి పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో దానిని ఆచరణలో పెట్టి చూపించింది.
త్వరలోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం నియోజకవర్గంపై సర్కారు ప్రత్యేక దృష్టి విపక్ష పార్టీల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే సాయన్న సికింద్రాబాద్, జనవరి 30: కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా
సికింద్రాబాద్ : కంటోన్మెంట్లో ఉచిత తాగునీటి పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు ప్రారంభించిందని ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో మాదిరిగానే పూర్తిస్థాయిలో త్వరలోనే ఉచితంగా త
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ పరిధిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. ఆయా వార్డుల్లో నెలకొన్న నీటి సమస్యలను పరిష్కరించేందుకు తన కోటా నుంచి
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ పరిధిలోని ప్రతి వార్డులో నీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. గతంలో కంటే ఎక్కువగా మంచినీటి విషయంలో ప్రత్యేక దృష్టి సా�
మారేడ్పల్లి : అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అన్నారు. బుధవారం మోండా డివిజన్ రెజిమెంటల్బజార్లో పదిమంది లబ్ధిదారులకు పది చెక�
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి బస్తీలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. ఆయా బస్తీల్లో నీటి సమస్యకు సంబంధించి వస్తున్న ఫిర్యా�
సికింద్రాబాద్ : నియోజకవర్గంలోని ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. కంటోన్మెంట్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలతో పనులు పరుగులు పెడుతున్నాయన�
మారేడ్పల్లి : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాల పర్వదినాలకు తగిన ప్రాధాన్యతను ఇస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ నాలుగోవ వార్డులోని రాందాస్ నగర్ లో రాష్ట్ర ప్ర�