అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు జారీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న కంటోన్మెంట్, జూలై 26 : రాష్ట్రంలోని పేదలందరూ మూడు పూటలా కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆ
ఈ నెల 28న గృహ ప్రవేశాలు రసూల్పురాలో డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తి 168 ఇండ్ల ప్రారంభోత్సవానికి సిద్ధం కంటోన్మెంట్, జూలై 17: పేదల చిరకాల వాంఛ సొంత గూడు.. మనదంటూ ఒక ఇల్లు ఉంటే ఎలాగైనా బతుకొచ్చనే ధీమా.. పొద్దంతా క�
కంటోన్మెంట్/గౌతంనగర్/నేరేడ్మెట్/వినాయక్నగర్/మల్కాజిగిరి, జూలై 9: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించినప్పుడే హరితహారం విజయవంతమైనట్లు అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న స్పష్టం చేశారు. నియో
కంటోన్మెంట్/ మారేడ్పల్లి, జూన్ 27: బస్తీ, కాలనీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే సాయన్న అన్నారు. నాలుగో వార్డులోని బూసారెడ్డిగూడ, ఎల్ఐసీ కాలనీ, భాస్కర్ రావు గార్డెన్
కంటోన్మెంట్, జూన్ 24: పేదలకు అండగా ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. మోం డా డివిజన్ వైఎంసీఏ సమీపంలోని ప్రతిభ అపార్ట్మెంట్లో నివసించే జోసెఫ్ సామ్యూల్ అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందు
ప్యాట్నీ నాలా ఆధునీకరణకు రూ.10 కోట్లు కేటాయింపుఫలించిన ఎమ్మెల్యే సాయన్న, మర్రి రాజశేఖర్రెడ్డి కృషి కంటోన్మెంట్, ఏప్రిల్ 19: కంటోన్మెంట్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా
త్వరలోనే పలు సామాజిక భవనాలకు శంకుస్థాపనలు ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే ధ్యేయం కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందడుగ�
ఆరేండ్లలో చేసిన అభివృద్ధి తెలిసిందే.. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవిని ఆదరించాలి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కంటోన్మెంట్, మార్చి 11 : దేశానికి వన్నె తెచ్చిన మహానీయుడు పీవీ నర్సింహరావు కుమార్తె, టీఆర్�
వాణీదేవి విజయాన్ని ఏ శక్తి అడ్డుకోలేదు.. ఎమ్మెల్యేలు సాయన్న, రసమయి బాలకిషన్ కంటోన్మెంట్, మార్చి 10 : పట్టభద్రుల ఎమ్మెల్సీగా సురభివాణీదేవి గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, ఎ
వాణీదేవిని శాసనమండలికి పంపిద్దాం ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేలు సాయన్న, రసమయి, మర్రి కంటోన్మెంట్, మార్చి 9 : దేశంలో ఇంధనపు ధరలను గాలికొదిలేసి.. ప్రభుత్వ కంపెనీలను ప్రైవేట్ పరం చేసు న్న మోదీ ప్రభుత్వాని