తెలంగాణ అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా ఉందామని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్�
నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ ప్రభుత్వం భరోసాగా ఉంటుందని సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండలంలోని వీఎం బంజరలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆ�
భూతల్లిని నమ్ముకున్న రైతన్నల గుండెల్లో సీఎం కేసీఆర్ రారాజుగా నిలిచిపోయారని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. అందుకే వారి దీవెనలతో ఆయన మళ్లీ సీఎం అవ�
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ అధోగతి తప్పదని.. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బుధవారం ఆయన రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డితో కల�
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో తాను ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి మరోమారు ఆశీర్వదించాలని సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఓటర్లను కోరారు. బుధవారం మండలంలోని కాకర్లప�
ఇకడ నేను మంత్రిగా ఉండి కేసీఆర్, కేటీఆర్ సహకారంతో ఖమ్మంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే.. ఎమ్మెల్యే పదవిలో కూడా లేని తుమ్మల ఇవన్నీ తాను ఎలా చేశాడో.. అర్ధం కావట్లేదని మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ �
సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య కర్రాలపాడు, బ్రహ్మాలకుంట, తాళపెంట గ్రామాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. అడుగడుగునా మహిళలు ఆయనకు మేళతాళాలతో ఘనస్వాగతం పలుకగా ప్రజలను ఓట్లు అభ్యర్థించార�
‘ఖమ్మం, కొత్తగూడెంలో ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. ఉమ్మడి జిల్లా పరిధిలోని పదికి పది స్థానాల్లో విజయం సాధించే విధంగా పార్టీ ప్రణాళికలు �
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని కల్లూరులో బుధవారం బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సూపర్ సక్సెస్ అయ్యింది. సభలో ముఖ్యమంత్రి కే�
అక్రమ కేసుల్లో అరెస్టు అయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి మచ్చలేని మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు చేసి ఇలా రాజకీయ వేధింపుల�
కల్లూరులో వచ్చే నెల 1న జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. కల్లూరులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా�
కల్లూరులో వచ్చే నెల 1న జరుగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను నాయకులు, ప్రజలు విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆది�
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హామీలు నీటిమూటలేనని, వారికి మాటలు తప్ప చేతలు తెలియవని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం విజయదశమిని పురస్కరించుకుని మండలంలోని రామానగరంలో బీఆర్ఎస్ ప్రకటిం�
నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేశానని, ఇదే స్ఫూర్తితో ఇక ముందూ పనిచేస్తానని, వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను గెలిపించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశార