పార్లమెంటు నూతన భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గురువా
ఈ నెల 24న కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి త�
కల్లూరు మండలంలో ఖమ్మం ఎంపీ, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆదివారం విస్తృతంగా పర్యటించారు. తొలుత శ్రీసంతాన వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ గుర్రం శ్రీనివ
సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయానికి స్వర్ణయుగం వచ్చిందని, ఆయన దూరదృష్టి వల్లే రైతులు దర్జాగా జీవిస్తున్నారని సత్తుపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని వర్గాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు.
తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశ ప్రజలను ఆకర్షిస్తున్నాయని, దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు అమలు కావడం లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తూ తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.
ఖమ్మంలో పువ్వాడ ప్రీమియర్ క్రీకెట్ లీగ్-3 ప్రారంభమైంది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన సోదరుడు పువ్వాడ ఉదయ్కుమార్ జ్ఞాపకార్ధం రెండేళ్లుగా పువ్వాడ ప్రీమియర్ లీగ్ పేరుతో క్రికెట
తెలంగాణ పథకాలను దేశ వ్యాప్తంగా విస్తరించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దైవం లాం