నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేశానని, ఇదే స్ఫూర్తితో ఇక ముందూ పనిచేస్తానని, వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను గెలిపించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశార
అధికారంలో 55ఏండ్లపాటు ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశానికి, రాష్ర్టానికి చేసిందేమీలేదని, తొమ్మిదిన్నరేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేశారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
అన్ని వర్గాలకూ అభివృద్ధి ఫలాలను అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుందని సత్తుపల్లి ఎమ్మెలే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రైతు, దళితబాంధవు�
అబద్ధాలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఎన్నికల్లో పబ్బం గడుపుకునేందుకు అనేక మాయమాటలు చెబుతుందని, అలవిగానీ హామీలు ఇస్తుందని దుయ్యబట్టారు. ఆ పార్టీ
కుటుంబంలో పార్టీ కూడా ఒక భాగమే అని నమ్మారు. కుటుంబ బరువు బాధ్యతలను మోస్తూనే గులాబీజెండాను భుజానికెత్త్తుకున్నారు. నేతల గెలుపు కోసం జేజేలు కొడుతూ నిరంతరం శ్రమించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కా
60 ఏళ్లపాటు ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్కు ఇప్పుడు చెబుతున్న ఆరు సూత్రాలు ఎందుకు గుర్తుకు రాలేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రశ్నించారు.
రాష్ట్రంలోని దళితుల ఆర్థిక సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ఇచ్చే దమ్ము కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఉందా అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
దేశంలో తెలంగాణ తప్ప మరే రాష్ట్రంలో కూడా దివ్యాంగులకు రూ.4016 పింఛన్ ఇవ్వడం లేదని, అత్యధిక పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం పట్టణంలోని లక్ష్మ
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తన జన్మదినం సందర్భంగా మంగళవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేదపండితులు ఆయనను ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించ
కుల, చేతి వృత్తిదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే కొండంత భరోసా కలుగుతోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. చేతివృత్తులను కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం �
పోలవరం ప్రాజక్టు పూర్తికాక ముందే భద్రాచలం ప్రాంతంలో తీవ్ర ముం పు సమస్య ఏర్పడుతున్నదని, ఇది పూర్తయితే పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆందోళన వ్యక్తంచేశారు. శుక్రవారం వర�
కాంగ్రెస్ వస్తే రైతులకు మళ్లీ చీకటి రోజులు తప్పవని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అధికారంలోకి రాకముందే పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బుద్ధి బయటపడిందని విమర్శించారు. వ్యవసాయానికి 24 గంటల �
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిలువెత్తు చిత్రపటాన్ని నవధాన్యాలతో రూపొందించారు. సోమవారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్కు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బహూకరించారు.
ఖమ్మం జిల్లాకు ఘనమైన కీర్తి ఉందని, పరిపాలన అద్భుతంగా సాగుతున్నదని, అనేక విజయాలను సాధించామని, ఇది అధికారుల కృషితో సాధ్యమైందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
సత్తుపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం రూ.60 కోట్ల నిధులు మంజూరు చేసిన రాష్ట్ర పురపాలక శాఖ కేటీఆర్కు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం హైదరాబా