కల్లూరు మేజర్ పంచాయతీని త్వరలోనే మున్సిపాలిటీ చేసి అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న బస్టాండ్ నిర్మాణానికి బదులుగా నూతన భవ
రాష్ర్టానికి నిధులివ్వకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. గవర్నర్ తమిళిసై కూడా రాజ్భవన్ను బీజేపీ కార్యాలయ
రాజీవ్నగర్లో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. రుద్రాక్షపల్లి పంచాయతీలో గిరిజన గ్రామమైన సత్యంపేటలో కొలువుదీరిన గణపతి మండపం వద్ద అన్న
తెలంగాణ సమాజాన్ని, ప్రజలను తన కవిత్వం, రచనల ద్వారా కాళోజీ చైతన్యవంతం చేశారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి శుక్రవారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్ప�
కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో గవర్నర్ను అడ్డుపెట్టుకొని అభివృద్ధిని అడ్డుకోలేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. కేంద్రం సహకరించకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి
తల్లాడ పట్టణానికి చెందిన దగ్గుల రాధిక రాష్ట్రస్థాయి ఉత్తమ లెక్చరర్గా హైదరాబాద్లో ఇటీవల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. రాధిక లంకపల్లిలో మహాత్మాజ్యోతిరావుపూల�
సత్తుపల్లి టౌన్, జూన్ 14 : జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ వద్ద దర్గాను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇది శ్రీనగర్లోని ఏకైక గోపుర మసీదు మహ్మద్ ప్రవక్త పట్ల
సత్తుపల్లి రూరల్, నవంబర్ 30: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆరా తీశారు. మంగళవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఫోన్ చేసిన ముఖ్యమంత్రి పంట దిగు