గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న చేవెళ్లకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం వస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం 5 గంటలకు జరిగే ‘ప్రజా ఆశీర్వాద సభ’లో ఆయన పాల్గొంటారు.
ముస్లింలకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రంజాన్(ఈదుల్ ఫితర్) శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం సాయంత్రంతో 30 రోజుల పాటు కొనసాగించిన కఠోర ఉపవాస దీక్షలు విరమించి, గురువారం పండుగ జరుపుక�
బడుగు, బలహీనవర్గాల గొంతుక కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్
ఇతర పార్టీల నేతల కోసం గేట్లు ఎత్తడం కాదు.. ప్రాజెక్టుల గేట్లు తెరిచి రైతులకు నీళ్లివ్వాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు.
ఇతర పార్టీల నేతల కోసం గేట్లు తెరవడం కాదు.. ప్రాజెక్టుల గేట్లు తెరిచి రైతులకు నీళ్లివ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ పాలనలో విశేష ప్రగతితో నియోజకవర్గాలన్నీ పురోగతిని సాధించాయని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను ఏమాత్రం అమలు చేయడ
చేవెళ్ల పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిపిస్తే సబండ వర్గాలకు సేవ చేస్తానని చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధ
ఎన్నికలకు ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ చేస్తామని హామీనిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు.
మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ను రూ.122 కోట్లతో అభివృద్ధి చేశామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం మేయర్ దుర్గా �
MLA Sabitha Indra Reddy | జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో వరదముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించ డానికి మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్(KCR) ఎస్ఎన్డీపీ నిధుల నుంచి కోట్ల రూపాయలు కెటాయించారని మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్�
MLA Sabitha Reddy | రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) విఫలమయ్యిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.
మహేశ్వరం నియోజక వర్గ ప్రజలందరికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భోగీ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి వెలుగు మిమ్మల్ని ఉజ్వల భవిష్యత్ వైపు నడిపిస్తుందని భగవంతుడిగని ప్రార్థిస్తున్నా�