ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR | మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ �
MLA Sabitha | మహేశ్వరం నియోజకవర్గం, ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ప్రొటోకాల్ ఉల్లంఘించి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకునితో చెక్కులు పంపిణీ చేయి
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, చిన్నారులు, మహిళలపై లైంగికదాడులు పెరుగుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.
MLA Sabitha Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి సహాకరించాలి తప్ప కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరారు. కందుకూరుకు చెందిన కొమ్మగాల్ల జ్యోతి అనారోగ్యానికి గురై దవాఖానలో చేరారు. దవాఖాన ఖర్చులు లేకపోవడంతో ఎ�
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన బీఆర్ఎస్ నేత నవీన్కుమార్రెడ్డి గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీతో ప్�
రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులను అక్కున చేర్చుకొని, నాణ్యమైన విద్యనందిస్తున్న గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతున్నదని మాజీ విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్�
తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే చాంబర్లో మున్సిపాలిటీ అధికారులు, ప�
తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, పదేండ్ల రాష్ట్ర ప్రగతిలోనూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర వెలకట్టలేనిదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో మూడు రోజుల�