సీఎం రేవంత్రెడ్డి ఐదు నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, అందుకే రుణమాఫీపై కనిపించిన దేవుడి మీద ఒట్టు పెడుతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు.
ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎందుకు నీకు చేవెళ్ల ప్రజలు ఓటు వేయాలని ప్రశ్నించారు.
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్ షోలకు ప్రజలు అంచనాకు మించి తరలివచ్చారని, దీంతో కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు ఖాయమైందని మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నా�
ఈ నెల 6న మహేశ్వరం నియోజక వర్గం పరిధిలోని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ గాంధీనగర్ చౌరస్తాలో సాయంత్రం 7.30 గంటలకు మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షో కార్యక్రమం ఉన్నట్లు ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రార
కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలు నచ్చక గులాబీ గూటికి వస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్తో పాటు మర�
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదు.. ఆయన భాష చూస్తుంటే ఇంకా పీసీసీ హోదాలోనే కొనసాగుతున్నట్లు అనిపిస్తున్నది అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట మున్స�
సారు కేసీఆర్ను గుర్తుపెట్టుకొని.. కారు గుర్తుకు ఓటు వేసి చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వాకర్స్కు విజ్ఞప్తి చేశారు. మీర్పేట మున్స�
దేవుడిపై ఒట్లు.. కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు కాలం వెల్లదీస్తున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం చేవెళ్ల మండల కేంద్ర
MLA Sabitha Indra Reddy | పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల బీఆర్ఎస్ సీటును గెలిపించి పార్టీ అధినేత కేసీఆర్కు గిఫ్ట్ట్గా అందిద్దాం. చేవెళ్లలో ఒక సెంటిమెంట్ ఉంది. ఉదయం నుంచి ఎర్రటి ఎండ ఉంది. మీరు (కేసీఆర్) ఇంటి నుంచి బ
‘గులాబీ అడ్డ చేవెళ్లకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో శనివారం సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటున�
గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న చేవెళ్లకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం వస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం 5 గంటలకు జరిగే ‘ప్రజా ఆశీర్వాద సభ’లో ఆయన పాల్గొంటారు.
ముస్లింలకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రంజాన్(ఈదుల్ ఫితర్) శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం సాయంత్రంతో 30 రోజుల పాటు కొనసాగించిన కఠోర ఉపవాస దీక్షలు విరమించి, గురువారం పండుగ జరుపుక�
బడుగు, బలహీనవర్గాల గొంతుక కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్