మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన షాదీముబారక్, కల్యాణ లక్ష్మి పథకాలు ఆడబిడ్డలకు వరం లాంటిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బాలాపూర్ మండల పరిధిలోని బడంగ్పేట మున్సిపల్ కార
MLA Sabitha Indra Reddy | మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ( KCR )ప్రవేశపెట్టిన షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలు మహిళ కు వరం లాంటిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి (MLA Sabitha Indra Reddy) అన్నారు.
MLA Sabitha Indra Reddy | నాడు కేసీఆర్(KCR) ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి(Kalyanalakshmi), షాదీ ముబారక్ పథకాల వల్ల ఎన్నో నిరుపేద కుటుంబాలు లబ్ధి పొందాయని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) అన్నారు.
మలక్పేట, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో నూతన సంవత్సరానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. డిసెంబర్ 31 సాయంత్రం నుంచే న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభించి అర్ధరాత్రి 12 గంటలకు 2023కి గుడ్బై చెప్పి 2024కు స్వాగతం పలికారు.
తనపై నమ్మకం ఉంచి భారీ మెజార్టీతో గెలిపించిన మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు.
అర్హులందరికీ ప్రజాపాలన దరఖాస్తులు అందజేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మహేశ్వరంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజాపాలన ఫారాలను కొంత మందికే అందజేయడంతో చాలా మంది ప్రజ�
MLA Sabitha Reddy | ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని మాజీ మంత్రి. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (MLA Sabitha Reddy) తెలిపారు.
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఘట్టుపల్లి గ్రామం మండల పరిషత్ పాఠశాలను తనిఖీ చేశారు. అనంతరం బీటీ రోడ్డు పనులను పరిశీలించి, ఘట్టుపల్ల�
కేసీఆర్ ప్రభుత్వం కాలుష్యం లేని ఫార్మాసిటీని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీకి అడ్డుకట్ట వేసిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
మహేశ్వరం నియోజకవర్గం ప్రజలు అభివృద్ధికి పట్టంకట్టారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఉన్న ఎస్వైఆర్ గార్డెన్లో ని
నియోజకవర్గ ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తానని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరంలో నిర్వహించిన కృతజ్ఞతా సభలో ఇన్చార్జి ఎంపీపీ సునీతానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజూనాయక