నియోజక వర్గం ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తానని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో ఇన్చార్జి ఎంపీపీ సునీతా ఆంధ్యానాయక్, మండల పార్టీ అధ్యక్షుడు అంగోతు ర�
MLA Sabitha Indra Reddy | మహేశ్వరం నియోజక వర్గం ప్రజలకు జవాబు దారిగా పనిచేస్తానని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy) అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిర్వహించిన కృతజ్ఞత సభకు ఇన్చార్జి ఎంపీపీ సునిత�
ప్రజలకు అందుబాటులో ఉం టానని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో బుధవారం పలు వురు నాయకులు ఆమెను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
MLA Sabitha Indra Reddy | ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మహేశ్వరం ఎమ్మల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy )తెలిపారు. ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో బుధవారం మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు స
తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గెలిచిన ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో కేటీఆర
పదేండ్లలో బీఆర్ఎస్ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టడంతోనే గ్రేటర్లో బీఆర్ఎస్కు గౌరవపద్రమైన స్థానాలను కట్టబెట్టారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
మహేశ్వరం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి భారీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి అందెళ శ్రీరాములు యాదవ్పై పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి 26,158 ఓట్ల మెజార్టీతో వి