ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షకభటులే రోడ్డెక్కాల్సిన దుస్థితి రాష్ట్రంలో తలెత్తిందని బీఆర్ఎస్ మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు సిబ్బంది
ప్రజా పాలన అని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం మహేశ్వరం మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజే�
MLA Sabitha | ఏక్ పోలీసు విధానం అమలు చేయాలని కోరుతూ.. పోలీసు కుటుంబాలు రోడ్డెక్కడం చరిత్రలోనే ఇది మొదటిసారి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కానిస్టేబుళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకు రావటా�
MLA Sabitha | మొన్న నల్లగొండ, నిన్న వరంగల్, నేడు సిరిసిల్ల, డిచ్పల్లి పోలీస్ బెటాలియన్లలో ఆందోళన చేస్తున్న పోలీసు కానిస్టేబుల్ భార్యల ఆవేదన.. అరణ్య రోదనేనా..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే స�
MLA Sabitha | అసత్య ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy )అన్నారు.
Sabitha Indra Reddy | హైదరాబాద్ : సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ మేర�
బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక విజన్తో పనిచేసి ఎంతటి విపత్తునైనా ఎదుర్కోవచ్చునని ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు ద్వారా నిజం చేసింది. గడిచిన కొన్ని రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి బడంగ్పేట, మీర
సచివాలయం వద్ద తెలంగాణ తల్లికి కేటాయించిన స్థలంలో రాజీవ్గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని తెలంగాణవాదులు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మంగళవారం నగరంలో �
ప్రజలపై గ్రామ దేవతల ఆశీస్సులు ఉండాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరారు. లేమూరు గ్రామంలో గ్రామ దేవతలు పోచమ్మ, మైసమ్మల విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవంలో ఆమె పాల్గొని పూజలు చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తెలంగాణ పూర్తిస్థాయి శాసనసభ సమావేశాలు వ్యక్తిగత దూషణలు, దారిమళ్లింపు రాజకీయాలకు వేదికయ్యాయనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
Sabitha Indra Reddy | చీమలుపెట్టిన పుట్టలో పాములు జొర్రినట్టు జొర్రి పదవులు అనుభవిస్తూ కమిట్మెంట్తో పార్టీకి పనిచేసిన వారిని కుసంస్కారంతో మాట్లాడడం తగదని సీఎం రేవంత్రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే స
తాము సభలో నాలుగున్నర గంటలు నిలబడితే సీఎం, అధికారపక్ష సభ్యులు రాక్షసానందం పొందారని, తమ ఇంటి ఆడబిడ్డలకు అలా జరిగితే అలాగే ప్రవర్తిస్తారా? అని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల�