అభివృద్ధి, సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం సరూర్నగర్ డివిజన పరిధిలోని హుడా కాంప్లెక్స్, హుడా కాలనీలో వి
MLA Sabitha | గ్రామాలతో పాటు గిరిజన తండాల అభివృద్ధికి మాజీ మంత్రి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కృషి చేస్తున్నట్లు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ కాట్రోత్ దేవీలాల్ నాయక్ తెలిపారు.
MLA Sabitha | తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తన ప్రాణాలను బలిదానం చేసుకున్న సిరిపురం యాదయ్య త్యాగాన్ని వెలకట్టలేమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్, ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని ఎమ్మెల్యే సబి తా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ నెల 18న రంగారెడ్డి జిల్లా అమనగల్లో నిర్వహించే రైతు ధర్నా కార్యక్రమానికి వేలాదిగా �
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహేశ్వరం మండలం నాగారంలో మంగళవారం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ శ్
మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరులో ఫార్మసిటీ ఉన్నట్లా లేనట్లా అనేది ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రం
వివిధ రంగాలకు చెందిన వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాఘవేంద్రనగర్కాలనీ�
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నగరం నలుమూలలా అనేక కంపెనీలు తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్కే దక్కుతుందని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలంలోని మ�