గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక కృషి చేస్తున్నదని, తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్దేనని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సేవాలాల్ 284వ జయంతి వేడుకలు తాం�
బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటిని అందించడమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నది. గత మూడేండ్లుగా జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులు, చెరువుల కింద ఉన్న పంటలను సాగు చేసే రైతులు సాగు నీటి కోసం �
బీఆర్ఎస్తో రాజకీయ వైరం ఉంటే కోర్టు బయట చూసుకోవాలని బీజేపీని ఉద్దేశించి రాష్ట్ర హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పరువు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయని అనుకొంటే చట్టప్రకారం పరువు నష్టం దావా వేసుకొనే వెసు�
‘దేశంలో మరో పార్టీ పాలించకూడదు. తాము మాత్రమే అధికారంలో ఉండాలి. దీనికోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసైనా సరే అధికారంలోకి రావాలి. ఈ ఏకైక లక్ష్యంతో బీజేపీ అప్రజాస్వామిక విధానంలో పయనిస్తున్నది. సమాఖ్య స్ఫూర్�
మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్�
బీఆర్ఎస్ అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ దుష్ర్పచారం చేస్తున్నదని బీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షుడు నయీం, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప అన్నారు.
సవాల్ చేయడం, ఆ పై తప్పించుకోవడం బీజేపీ రాష్ట్ర నేతలకు పరిపాటిగా మారింది. బట్టకాల్చి మీద వేసే బాపతు ఆరోపణలపై ఎవరైనా చర్చకు సిద్ధపడితే.. బీజేపీ నాయకులు పరార్ అవుతున్నారు.
MLA Rohith reddy | బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు వాస్తవమని రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. తమ తప్పులను
కుట్రల బీజేపీ పార్టీకి ప్రజల నుంచి కౌంటర్ తప్పదని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధిని, ముఖ్యమంత్రి కేసీఆర్కు వచ్చే ఆదరణను చూసి బీజేపీ పార్టీ పెద్దలు ఓర్వలేకపోత�
తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎనలేని కృషి చేస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. సోమ వారం ‘పల్లె పల్లెకు పైలెట్' కార్యక్రమాన్ని ఏకాంబరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్
వికారాబాద్ జిల్లాలోని కోట్పల్లి ప్రాజెక్టుకు శనివారం పర్యాటకుల తాకిడి పెరిగింది. వీకెండ్ కావడంతో చుట్టూ పక్కల జిల్లాల నుంచి సందర్శకులు భారీగా తరలి వచ్చారు