తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వ ర్యంలో ఆదివారం తాండూరు నియోజకవర్గంలో సురక్షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తాండూరులో నిర్వహించిన క్రీడాపోటీల్లో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, జిల్లా
తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్లకు మహర్దశ వచ్చింది. ఎమ్మెల్యే రోహిత్రెడ్డి కృషితో తాండూరు పట్టణంలో ఎన్హెచ్ఏ కింద విడుదలైన రూ.23 కోట్లతో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. రోడ్డు వెడల్పు, ఇరువైపులా తారు రోడ్డ�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో గ్రామాలకు మహర్దశ పట్టింది. జిల్లాలో వెనుకబడిన తాండూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ప్రత్యేక చొరవతో సీఎం కేసీఆర్ స్పెషల్ డెవలప్మెంట్ కింద రూ.134 కోట్లు కేటాయి�
బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు తులసీ గార్డెన్లో జరిగిన పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానిక
తాండూరులోని సమద్ ఫంక్షన్హాల్లో మంగళవారం రాత్రి ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, గ్రంథాల�
పట్టణం అభివృద్ధి, సుందరీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధా న్యమిస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి పేర్కొన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ పరిధిలోని పలువార్డుల్లో పర్యటించిన ఆయన స్థానిక నేతలు
సీఎం కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాల ఫలాలు ఇంటింటికీ అందుతున్నాయని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం కాశింపూర్ సమీపంలో బషీరాబాద్ మండల స్థాయి ఆత్మీయ సమ్మేళ�
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాల పేరిట నియోజకవర్గవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. నిత్యం ఊరూరా పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలపై �
సీఎం కేసీఆర్తో దేశం అభివృద్ధి, పేదల సంక్షేమం సాధ్యమని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పెద్దేముల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఆ పార్టీ మండల అధ్యక్షు
తాండూరు నియోజకవర్గంలో రైతాంగానికి మేలు చేసేలా సాగు నీటి రంగానికి రాష్ట్ర సర్కార్ అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాలు పడితే పంటలు, లేదంటే తంటాలు అనేలా దీనస్థితి ఉండేది.
వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురేలేదని.. కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని.. వారిని అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ మండలాధ
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. ఆదివారం యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్రె
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తెలంగాణ సర్కార్ ప్రధాన లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం తాం డూరు పట్టణం విజయ (ఎన్టీఆర్) నగర్ కాలనీలో తెలంగాణ సాంఘిక సంక్షేమ
స్వరాష్ర్టాన్ని సాధించి.. తెలంగాణ గతిని మార్చిన ఘనుడు.. అలుపెరుగని వీరుడు.. అభివృద్ధి ప్రదాత.. జన హృదయ నేత సీఎం కేసీఆర్ పుట్టిన రోజును శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రైతుబంధు, దళితబ�