ఇప్పటికే తిరుగులేని శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం.. బలగం చేకూరుతున్నది. రోజురోజుకూ వివిధ పార్టీల నుంచి వలసలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ అభివృద్ధి,
MLA Rohit Reddy | రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని, పార్టీ కార్యకర్తలు, నాయకులు కలసి కట్టుగా పార్టీ విజయానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి(MLA Rohit Reddy) అన్నారు. బుధవారం మండలం�
తెలంగాణ అన్ని రంగా ల్లో అభివృద్ధి చెంది దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గ నులు, భూగర్భవనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. సోమవ�
సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రా్రష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాండూరు నియోజకవర్గ�
ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో నియోజకవర్గంలోని రోడ్లు అధ్వానంగా ఉండగా.. సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో అద్భుతంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ సర్కా ర్ అధికారం చేపట్టిన అనంతరం ప్రజా రవాణా వ
ఈ నెల 27న తాండూరులో మంత్రి హరీశ్రావు పర్యటన చేపట్టి రూ.50 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి వెల్లడించారు.
తాండూరు నియోజకవర్గంలో శుక్రవారం వినాయక నిమజ్జనోత్సవాలు అంబరాన్నంటాయి. పలు గ్రామాల గణనాథుల ఊరేగింపు ఆద్యంతం కనుల పండువగా సాగింది. సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, భక్త జన మండలి సభ్యులతో భజనలు, బ్యాండు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల హాజరును మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం విద్యాశాఖ ‘ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం’(ఎఫ్ఆర్ఎస్)ను అమల్లోకి తెచ్చిం�
గ్రామీణ స్థాయి విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేస్తూ మంగళవారం
Pilot Rohit Reddy | “తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చేయూతనందిస్తున్నారు.. గడిచిన తొమ్మిదేండ్లలో రూ.వేల కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించడంతో ప్రగతి పరుగులు పెడుతున్నది.. ప్రతిన�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజల దశాబ్దాల కల సాకారం కాబోతున్నది. సీఎం కేసీఆర్ పట్టుదల, ప్రత్యేక చొరవతో త్వరలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలు మన జిల్లాకు అందనున్నాయి. ఈ ప్రాజెక్టు ప�
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరు�
ఎన్నో ఏండ్ల పోడు భూముల రైతుల కల సాకారమవుతున్నది. నేడు అర్హులైన గిరిజన రైతులకు పోడు భూములపై హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం పట్టాలను అందజేయనున్నది. వికారాబాద్ జిల్లాలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పోడు రై�