బీఆర్ఎస్ పాలన తెలంగాణలో స్వర్ణ యుగమని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. శనివారం తాండూరులో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడుతూ మానవత్వం
మైనంపల్లి హన్మంతరావు షో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మంత్రి కాదు... ఓ ఎమ్మెల్యే కాదు. ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే మాత్రమే.. ఆయనకు రోప్ పార్టీతో సిద్దిపేట పోలీసులు స్వాగతం పలికారు. సీఎం స్థాయి వాళ్లకు మాత్రమే రోప్ ప�
హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకొనే ప్రధాన పండుగల్లో వైకుంఠ ఏకాదశమి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంతో మొదలుకొని ఫాల్గుణ మాసం వరకు ఏటా 24 ఏకాదశిలు వస్తుంటాయి. అందులో సూర్యగ్రమనం ప్రకారం ధనుర్మ
పేదల సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్రెడ్డి అన్నా రు. సోమవారం తాండూరు మండలంలోని గౌతాపూర్, చెంగోల్, చింతామణి పట్ట ణ�
‘ఒకడిని ఓ పెద్ద మనిషి అడిగిండట.. నువ్వెందుకు పుట్టినవ్ వంకర అంటే.. సక్కగున్నోన్ని ఎక్కిరించడానికి అన్నడట.. ఇవాళ కాంగ్రెస్ నేతల అడ్డగోలు మాటలు కూడా గిట్లేఉన్నయ్.. తెలంగాణ వచ్చినంక ఎవుసానికి 24 గంటల ఉచిత క�
తాండూరు నియోజకవర్గంలో లోకల్ వర్సెస్ నాన్-లోకల్ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొన్నది. ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పైల ట్ రోహిత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి మనోహర్రెడ్డి బరిలో ఉన్నా�
ప్రతిపక్షాలు తలకిందులుగా తపస్సు చేసినా...రాజకీయ ద్రోహులు కుట్రలెన్ని చేసినా...తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ దక్షిణ భారతదేశంలో చరిత్
గడిచిన తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో తాండూరు నియోజకవర్గంలో రూ.1672.49 కోట్లతో అభివృద్ధి పనులు, రూ.1648.12 కోట్ల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంతో సబ్బండ వర్ణాల ప్రజలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు.
బీఆర్ఎస్కు బీసీల సంపూర్ణ మద్దతు ఉంటుందని, తాండూరులో బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తానని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చెప్పినట్లు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్కు ఓటేస్తే కరెంట్ కష్టాలు షురువైతయి...కుర్చీ కోసం కొట్లాడే నాయకులకు ప్రజలను పట్టించుకునేంత సమయం ఉంటుందా...డబ్బులు ఇస్తే జనం ఓటేస్తారా...ఎక్కడనుంచో గిప్పుడొచ్చి ఓట్లేయమంటే కాంగ్రెస్కు వేస్తా�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ‘రేటెంత’ రెడ్డిగా మారాడు. నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు నోటు తీసుకుంటుండు.. అని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఆదివారం తాండూరులో విలేకరులతో ఎమ్మెల్య
తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్ మండలాల్లో దసరా సంబురాలు అంబరాన్నంటాయి. ఊరూవాడల్లో శమీ, ఆయుధ, వాహన పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఇంటింటికీ చేరుతున్నాయని తాండూరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పి.రోహి�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో గత ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెటుకున్న నన్ను ఆశీర్వదించడంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం లక్ష్మీన�