స్వరాష్ట్రంలోనే ఆర్టీసీ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నదని శాసన మండలి చెర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్డిపో వెనుక భాగంలో రూ.80 లక్షలతో నిర్మించిన మిన�
బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. గురువారం కొండమల్లేపల్లి మండలం జేత్యతండాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరార�
‘నిత్యం ప్రజల మధ్య ఉండి, సమస్యలను పరిష్కరించే నాయకుడిననే దేవరకొండ ప్రజలు గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారు. సీఎం కేసీఆర్ పాలనలోనే దేవరకొండను అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఆ నమ్మకాన్ని మర�
గ్రెస్ పార్టీ 60 ఏండ్ల పాలనలో రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యా�
వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు అంటున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. మూడు గంటల కరెంట్తో అసలు ఎవుసం సాగుతదా, రేవంత్కు ఎవుసం గురించి ఏమైన�
దశాబ్దాల తరబడి గిరిజనులు సాగు చేసుకుని బతుకున్న పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయడంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నదని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ నియోజకవర�
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పట్టణంలోని సాయిరమ్య ఫంక్షన్హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రగతి �
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని కమలాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
నియోజకవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం గిరిజన శాఖ నుంచి రూ. 27.05 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే దేవరకొండలోని తన క్యాంపు కార్యాలయంలో వి