రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని 3వ వార్డులో 50 మంది యువత బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మరోసారి ఆశీర్వదించి.. అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం చింతపల్లి మండలంలోని గొడకొండ్ల గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్�
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ శనివారం నియోజకవర్గంలో పెద్దఎత్తున కాంగ్రెస్ పార్
దేవరకొండలో మంగళవారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గంలో సుమారు 80వేల మంది వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో మధ్యాహ్నం 3గంటలకు సభ ప్రారంభం కానుంది.
దేవరకొండ పట్టణంలో మంగళవారం జరిగే ప్రజా ఆశీర్వాద సభకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కోరారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో దేవరకొండ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే నిత్యం అందుబాటులో ఉండి మరింత అభివృద్ధి చేస్తానని దేవరకొండ ఎమ�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రాజకీయ సంక్షోభంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఇంటికీ చేరాయని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నా�
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే దేవరకొండ నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని, రాబోయే ఎన్నికల్లో దేవరకొండ ఖిలాపై మరోమారు గులాబీ జెండా ఎగురడం ఖాయమని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంతో పాటు, 60ఏండ్ల పాలనలో కరెంట్ కష్టాలు, ప్రజల బాధలు ఎలా ఉండేవో నేటి తరానికి వివరించాలని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్
పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బీజేపీ సీనియర్ నాయకుడు నీల రవికుమార్తోపాటు 300 మంది గులాబీ కండువా కప్పుకొన్నారు. బీజేపీతో ప్
సీఎం కేసీఆర్ పాలన తెలంగాణ రాష్ర్టానికి శ్రీరామరక్ష అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పీఏపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రార�
బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. మంగళవారం చందంపేట మండలం బండమీదితండా, పెద్దఅడిశర్లపల్లి మండలం గడ్డమీదితండాకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ర�
దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు, వినూత్న కార్యక్రమాలతో గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ �