తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపించిన బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదుగుతుందని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు.
భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన డిండి మండలం సింగరాజ్పల్లి రిజర్వా�
మిషన్ భగీరథతో గ్రామాల్లో ఇంటింటికీ సురక్షిత తాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.