కాంగ్రెస్కు రైతులంటే చులకన అని, వారిని ముంచే కుట్ర చేస్తే సహించేది లేదు.. ఖబడ్దార్ రేవంత్రెడ్డి అని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు పంటపొలాల వద్ద కరెంట్ కోసం జాగారణ చేసేవాళ్లని, తెలంగాణ సర్కారు వచ్చాక నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుండడంతో కష్టాలన్నీ తొలగిపోయాయని నారాయణపేట, అలంపూర్ ఎమ్మెల్యేలు రాజేందర�
మూడు గంటల కరెంట్ ఇస్తానంటున్న కాంగ్రెస్ కావాలా..? నిరంతరం ఉచిత విద్యుత్ ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో.. రైతులు తేల్చుకోవాలని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సూచించారు.
మండల కేంద్రంలోని కంచుకోట విధీలో వెలిసిన గజ్జలమ్మ దేవి ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద భోనం కుండ, జల్దిబిందెతో డప్పు వాయిద్యాల మధ్య గ్రామంలో ఊరేగుతూ ఆలయానికి చేరుకొని అమ�
నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామ శివారులోని పంప్హౌస్ నుంచి కోయిల్సాగర్కు పంపింగ్ మొదలైంది. శుక్రవారం జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి మోటర్ను ప్రారంభించి కృష్ణమ్మకు పూజలు
వలసల పాపం ముమ్మాటికి కాంగ్రెస్, టీడీపీ పాలకులదేనని పేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పేర్కొన్నారు. పుణెలో నారాయణపేట గిరిజన ప్రజల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.
పదేండ్లల్లో తెలంగాణ రాష్ట్రం సాధించి ప్రగతిని విశ్వవ్యాప్తం చేద్దామని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కలెక్టరేట్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి �
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తెలిపారు. పట్టణంలోని సింగారం చౌరస్తా వద్ద ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎ మ్మెల్యే ఎస్.రాజే�
దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తున్నదని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కిష్టాపూర్ గ్రామంలో సోమవారం 48 మంది �
తెలంగాణలో ఎవరూ కంటి సమస్యలతో బాధపడరాదన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రెండో విడుత కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు.