సీఎం కేసీఆర్ సారథ్యం లోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి గడపకు చేరాయని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని 17వ వార్డులో ఆమె స్థానిక నాయ
గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రూపురేఖలు మార్చామని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పారుపల్లి, వీరంపల్లి, మోదీపూర్, ఇబ్రహీంనగర్, ఖాజీపూర్, నల్లవెల్లి గ్�
తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో దేశంలోనే నెంబర్వన్ స్థానంలో నిలిచిందని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని 10వ వార్డులోని కుర్వగేరి, చాకలిగేరిలో ఇంటింటి ప్రచారం చ�
బీఆర్ఎస్తోనే ప్రజా సంక్షేమం సాధ్యమని, కాంగ్రెస్ను నమ్ముకుంటే నట్టేట ముంచడం ఖాయమని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మండలంలోని మాధ్వార్, ఇబ్రాహీంపట్నం, ఎల్లిగండ్ల, పస్పుల
పదేండ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలు గమనించి మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పాంహౌస్లో ఏర్పాటు చేసిన బూత్ కమిటీ సభ్యుల సమావేశం
నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంతో డెవలప్మెంట్ చేశానని, ప్రజలు ఆలోచించి మరోసారి అభివృద్ధికి పట్టం కట్టాలని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి కోరారు.
సీఎం కేసీఆర్ నేతృ త్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నదని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 1వ వార్డులో ఆమె ఇంటింటి ప్రచారం న�
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే మోసగాళ్లను నమ్మితే గోసపడుతామని, అభివృద్ధిని చూసి ప్రజలు ఆదరించాలని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలో ని మణికొండ, పెర్కివీడు, పెర్కివీడుతం �
బీఆర్ఎస్ హయాంలో గడపగడపూ సంక్షేమ పథకాలు అందాయని, మరికల్ మండలంలో ఎంతో అభివృద్ధి చేశామని, అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి పరుస్తానని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి పేర�
దసరా వేడుకలను కనుల పండువగా నిర్వహించారు. పాలమూరు మినీ ట్యాంక్ బండ్ వద్ద ఉత్సవాలకు మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరయ్యారు.రావణ దహనం, పటాకుల మోత, సాంస్కృతిక కార్యక్రమాలు నేత్రపర్వంగా చేపట్టారు. మొట్టమొదటి �
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలు స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. శనివారం ఆమె పట్టణంలోని 6వ వార్డులోని బీసీ కాలనీ, బాపూన�
పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పూటకో సీఎం అభ్యర్థి రాజ్యమేలుతాడని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తెలిపారు. మండలంలోని ఊటకుంటతండా, బొమ్మన్పాడ్, అప్పి�
నీతి, నిజాయితీలకు పట్టం కట్టి కాంగ్రెస్, బీ జేపీ వంటి దొంగల భరతం పట్టాలని నా రాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో నిర్వహించిన బహిర�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేశామని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తెలిపా రు. మండలంలోని దామరగిద్ద, మద్దెలబీడు, దా మరగిద్దతండా, బాపన్పల్లి, క్యాతన్పల్లి, ముస్తాపేట, దేశ